అన్వేషించండి

నెల్లూరులో కేసు విచారిస్తే హాంగ్‌కాంగ్ భూ కంపం- లోన్ కేసులో ట్విస్టులు

లోన్ యాప్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక అంతా కదిలింది ఈ లోన్ యాప్ మూలాలు హాంగ్ కాంగ్ లో బయటపడ్డాయి.

లోన్ యాప్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక అంతా కదిలింది ఈ లోన్ యాప్ మూలాలు హాంగ్ కాంగ్ లో బయటపడ్డాయి.

లీసా అనే మహిళ ఫిలిప్పీన్స్, హాంకాంగ్ నుంచి ఇన్ స్టా గ్రామ్ ద్వారా కొంతమందికి మెసేజ్ లు పంపుతూ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ ఊరిస్తుంది. ఆమె పంపించిన లింక్ లపై క్లిక్ చేస్తే.. మొబైల్ లోని సమాచారమంతా హ్యాక్ అవుతుంది. SMS లిసనింగ్ అనే యాప్ ద్వారా ఫోన్ లోని సమాచారాన్ని తస్కరిస్తుంది.

నెల్లూరు కేసు ఏంటంటే..?

నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ కి చెందిన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలాజీ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు లోన్ యాప్ ద్వారా 30 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే అతను ఆ డబ్బు చెల్లించినా సైబర్ మోసగాళ్లు అతడిని వదిలిపెట్టలేదు. విడతల వారీగా 40లక్షల వరకు కాజేశారని తెలుస్తోంది. పైగా అతని ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించారని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు.

తెలంగాణకు చెందిన ఓ యువకుడితోపాటు, కర్నాటకకు చెందిన వారిని కూడా అరెస్ట్ చేశారు. నలుగురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అదిలాబాద్ కి చెందిన యువరాజు అనే యువకుడిపై నెల్లూరు లోని బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశరు. కర్నాటకకు చెందిన అజయ్ పవన్ కళ్యాణ్ , రాథోడ్ సాయి కిరణ్, అబ్దుల్ లు మసూద్  ని సూత్రధారులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అబ్దుల్ మసూద్ అలహాబాద్ ఐఐటీలో మూడో సంవత్సరం బీటెక్ చేస్తుండటం విశేషం. నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్  అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కోటి 20 లక్షల నగదు హోల్డ్ చెయ్యమని బ్యాంక్ లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం అంతటికీ సూత్రధారి హాంకాంగ్ కి చెందిన  లీసా అనే మహిళ అని గుర్తించారు.

ఇటీవల నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ దుర్మార్గులు ఏకంగా మంత్రి కాకాణి, ఆ తర్వాత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి కూడా ఫోన్ చేసి వేధించారు. వారి ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి, తమిళనాడుకు చెందిన రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు దానికంటే పెద్ద కేసు ఇది. ఈ కేసులో ఏకంగా బాధితుడు ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బెదిరించాలని చూశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్నవారి విషయంలో విచారణకు ప్రయత్నిస్తున్నారు.

ఫోటోలు మార్ఫింగ్ చేయడం, అకౌంట్ లలో నగదు దొంగిలించడం వంటివాటితోపాటు, మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని బెదిరించడం కూడా ఇటీవల బాగె పెరిగిపోయింది. తాజాగా నెల్లూరు ఘటనలో సైబర్ నేరగాళ్లు ఓపెన్ చేసిన 29 అకౌంట్ ల ద్వారా 34 కోట్ల రూపాయాలను సీజ్ చేశామని, వీరంతా వివిధ రకాల పేర్లతో  12 కంపెనీలను ఓపెన్ చేయడం ద్వారా పలువురిని మోసం చేశారని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Embed widget