అన్వేషించండి

Former CBI Director : గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు - ఓ మీడియా సంస్థపై సీబీఐ మాజీ డైరక్టర్ ఫైర్

Andhra News : సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ఓ మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు.

Former CBI director Nageswara Rao expressed anger at a media organization : ఓ తెలుగు మీడియా సంస్థ తనపై తప్పుడు కథనాలు రాసిందని సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనే సంస్థలో తాను  భాగం అయ్యానని అనుకుని ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శించారు. పదవీ విరమణ తర్వాత ప్రజావాహినిలో, జనస్రవంతిలో ఉండడం వలన మరియు కొన్ని ప్రజాహిత విషయాలపై స్పందించడం వలన చాలా మంది నన్ను వారి కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. ఇవి తప్ప నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.   

 

ఏప్రిల్ 16న  కొంతమంది పరిచయస్తుల ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్‌లోని ASCI లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాను.   మాజీ భారత ప్రధాన ఎన్నికల కమిషన  V. S. సంపత్ గారు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని తెలిసి వెళ్ళానన్నారు.   పౌర సమాజం యొక్క పాత్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడానికి భారత ఎన్నికల కమిషన్‌ కు సహాయం చేయడానికి Election Watch  ఎంతో అవసరం అని వారు  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైకాపాకి మరియు వారి ఆస్థాన సాక్షి మీడియాకి ఎందుకు కినుక కలిగించిందో విడ్డూరంగా ఉంది. తమ "ఎన్నికల నిర్వహణ" బట్టబయలు అవుతుందని భయపడుతున్నారా? ఏమోనని సెటైర్లు వేశారు.                                      

తప్పుడు కథనాలను, అభూత కల్పనలను, కాల్పనిక సాహిత్యాన్ని నేను పట్టించుకోను. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించాలనే వారి కుట్రను భగ్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకొరకు నేను ఇక్కడ కొన్ని వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నాననని సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆస్తుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి నేను తెలియజేస్తూనే వచ్చాను. ఆ వివరాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో లభ్యమవుతాయి. అవి కాకుండా ఇంకా వేరే ఆస్తులు ఏమైనా నాకు ఉన్నట్లయితే వాటన్నింటినీ కథనాలు రాసిన పత్రికకు ఇచ్చేస్తాన్నారు.                                                                 

అవినీతి కూపంలో కూరుకుపోయిన వారికి, నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులు అతిపెద్ద శత్రువులు. ఎందుకంటే నిజాయితీపరుల ఉనికి వారి అవినీతిని ఎత్తిచూపుతుంది. కాబట్టి, వారు తమ అవినీతిని కప్పిపుచ్చుకునే వ్యర్థ ప్రయత్నంలో నిజాయితీపరులపై ఎప్పుడూ బురద చల్లుతుంటారు. వ్యభిచారులు సంసారులపై బురద జల్లటం అనాదిగా వస్తున్నదే .. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు సామెత ఉందన్నారు. రెండు రోజులుగా ఏపీ అధికార పార్టీకి చెందిన పత్రికలో  సీబీఐ మాజీ డైరక్టర్ కు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందన ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందన ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget