అన్వేషించండి

Narayana Swamy: 'దేశంలో అవినీతి పోవాలంటే ప్రత్యక్ష ఎన్నికలే మార్గం' - డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy: ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే దేశంలో అవినీతి మాయమవుతుందని డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో అవినీతి పోవాలంటే ప్రధాని, సీఎం పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సీఎం జగన్ తో పోటీ పడిన ఎవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికలంటే తనకు ముందు గుర్తుకొచ్చేది ఇందిరా గాంధీ, ఎన్టీఆరేనని చెప్పారు. డైరెక్ట్ ఎన్నికల ద్వారా అమ్ముడు పోయే రాజకీయాలకు స్వస్తి పలకవచ్చని, అవినీతి కూడా 80 శాతం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల మద్దతుపై స్పందించిన ఆయన, ఆ విషయం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

అంతకు ముందు ఆయన కుటుంబ సమేతంగా కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

'చంద్రబాబును ఎవరూ నమ్మరు'

ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని, ఆ విషయం ప్రజలందరికీ తెలుసని నారాయణ స్వామి అన్నారు. ఆయన నీతిమంతుడు అంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఓ ఎస్సీ, ఎస్టీ గానీ గెలవలేదని విమర్శించారు. అంతకు ముందు కూడా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చారని, కంటి పరీక్షల తర్వాత మళ్లీ ఆయన జైలుకే వెళ్తారని పేర్కొన్నారు. దేశంలో అన్ని రోగాల పేరు చెబుతూ, చంద్రబాబు బెయిల్ కోసం డ్రామాలు ఆడుతున్నారని, కళ్లు, లివర్, హార్డ్ పని చేయకుండా ఉండేవారు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని.? మండిపడ్డారు. టీడీపీ నేతలు హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు నిజమా? కాదా? అనేది ఆయన సతీమణి భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న సమయంలోనూ నారాయణ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చంపితే ఆయన సతీమణి నారా భువనేశ్వరియే చంపాలని కామెంట్ చేశారు. 'నారా భువనేశ్వరి పదవీ కాంక్షతో చంద్రబాబుకు పెట్టే అన్నంలో ఏదైనా కలిపి చంపే కార్యక్రమం చేస్తున్నారో.? ఏమో.? నాకు తెలియదు.' పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భువనేశ్వరి, నారా లోకేశ్ సహా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: వైజాగ్‌లో 8వ ఎడిషన్ నేవీ మారథాన్

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget