అన్వేషించండి

Bus Fight: కాలేజీ అమ్మాయిలపై అదేపనిగా పిడిగిద్దులు.. బస్సు నిండా జనం, అయినా..

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మైన చింతామణి-శ్రీనివాసపురం బస్సులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుల వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సమాజంలో మహిళలపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ లేని సమయం చూసి వారిపై అఘాయిత్యాలకు సైతం పలువురు దుర్మార్గులు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పని చేసే చోట, కాలేజీకి వెళ్లేటప్పుడు మహిళలకు ఈ వేధింపులు అక్కడక్కడా తప్పడం లేదు. అమ్మాయిలను ప్రాణాలతో విడిచి పెడితే తమ పేరు ఎక్కడ బయట పెడతారో అని వారి ప్రాణాల‌ను సైతం తీసేందుకు కొంత మంది వెనకాడడం లేదు. ఇది కేవలం ఎవరూ లేని సమయంలో జరిగే సంఘటనలు. కానీ, తాజాగా బహిరంగంగా జరిగిన ఓ ఘటన మాత్రం కలకలం రేపుతోంది. కొంత మంది వ్యక్తులు యువతులపై పిడి గుద్దులు గుద్దారు. ఈ ఘటన ఏకంగా బస్సులోనే జరగడం గమనించదగ్గ విషయం. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నా వారిని ఆపేందుకు ఎవరూ యత్నించలేదు.

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మైన చింతామణి-శ్రీనివాసపురం బస్సులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుల వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీన్ని గమనించిన అబ్బాయిల తల్లిదండ్రులు వీడియో చిత్రీకరించిన అమ్మాయిలపై దాడికి దిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చింతామణి శ్రీనివాసపురం బస్సులో అమ్మాయిలను కొందరు యువకులు వేధింపులకు గురి చేశారు. ఇది గమనించిన ఓ వర్గం.. అమ్మాయిలను వేధిస్తున్న యువకులపైకి గొడవకు దిగారు. ఈ గొడవను తమతో పాటు తెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లో అమ్మాయిలు చిత్రీకరించి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆగ్రహించిన యువకులు ఆ అమ్మాయిలపై గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిలు బస్సు దిగేలోపే యువకుల తల్లిదండ్రులు అమ్మాయిలపై దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hyderabad: ఆన్‌లైన్‌ క్లాసులో ఊహించని ట్విస్ట్.. భయపడిపోయిన లెక్చరర్, విద్యార్థులు

Also Read: Hyderabad: హుస్సేన్ సాగర్ ఒడ్డున అంబేడ్కర్ భారీ విగ్రహం.. అప్పటికల్లా నిర్మాణం పూర్తి, మంత్రి వెల్లడి

Also Read: Huzurabad: హుజూరాబాద్‌లో పోటీపై కొండా సురేఖ క్లారిటీ.. మరో ట్విస్ట్ కూడా..

Also Read: Nalgonda Crime: బ్లేడుతో యువతి గొంతు కోసిన వ్యక్తి.. పారిపోయిన నిందితుడు, కారణం ఏంటంటే..

Also Read: LoKesh Today : రోజంతా లోకేష్ టూర్ హైవోల్టేజ్ టెన్షన్ ! చివరికి ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులిచ్చిన పోలీసులు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Embed widget