అన్వేషించండి

CM Jagan On Chandrababu: 2 నెలల ముందు టెంకాయ కొడితే శంకుస్థాపనా? ఇంతకంటే మోసం ఉందా? - బాబుపై జగన్ ధ్వజం

Ramayapatnam Port: ఎన్నికల సమయంలో రుణ మాఫీ అంటూ రైతుల్ని, అక్క చెల్లెలలను మోసం చేశారని, ఉద్యోగాలంటూ యువతని మోసం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్.

CM Jagan Speech in Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్ కి భూమిపూజ అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై విరుచుకు పడ్డారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు ఈ పోర్ట్ కి శంకుస్థాపన చేశామని చెప్పుకుంటున్నారని, అది పూర్తిగా అవాస్తవం అన్నారు. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశామంటున్నారని, అప్పటికి భూ సేకరణ జరగలేదు, డీపీఆర్ లేదు.. అయినా శంకుస్థాపనకు టెంకాయ కొట్టారని, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు జగన్. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఎన్నికలకు 2 నెలల ముందు ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి, శంకుస్థాపన అనే పేరు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఇంతకంటే అన్యాయం ఉందా, మోసం ఉందా? అని ప్రశ్నించారు జగన్. 

ఎన్నికల సమయంలో రుణ మాఫీ అంటూ రైతుల్ని, అక్క చెల్లెలలను మోసం చేశారని, ఉద్యోగాలంటూ యువతని మోసం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. తమ హయాంలో అలాంటి మోసాలేవీ జరగలేదని, జరగబోవని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ కి 850 ఎకరాలు భూసేకరణ చేసి డీపీఆర్ తో పనులు మొదలు పెట్టామని అన్నారు జగన్. ప్రస్తుతం పోర్ట్ లో తొలి దశలో 4 బెర్త్ లు నిర్మిస్తున్నామని, దాని కోసం రూ.3,740 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. 25 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశముంటుందని చెప్పారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరిక మేరకు.. పోర్ట్ కి అనుసంధానంగా పారిశ్రామకి కారిడార్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 

ఉద్యోగ అవకాశాలు.. 
పోర్ట్ నిర్మాణం వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, దీని ద్వారా నిర్మించే పరిశ్రమలతో మరింత ఉపయోగం ఉంటుందని తెలిపారు. పోర్ట్ వల్ల ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయని అన్నారు. ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు జగన్. పోర్ట్ ఉన్న ప్రాంతమే కాదు, రాష్ట్ర రూపు రేఖలు కూడా మారిపోతాయని చెప్పారు జగన్. 

కందుకూరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. కందుకూరు మున్సిపాల్టీ డెవలప్ మెంట్ కి హామీ ఇస్తున్నానని అన్నారు. ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి పిలిచినా తాను వస్తానని, ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తన వద్దకు రావచ్చని చెప్పారు. 25కోట్ల రూపాయలను బైపాస్ రోడ్ కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆర్ అండ్ ఆర్ లే అవుట్ లో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ లబ్ధిదారులకు అందించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget