అన్వేషించండి

Kambhampati HariBabu: మిజోరం గవర్నర్‌గా ఏపీ మాజీ ప్రొఫెసర్‌... కంభంపాటి హరిబాబుకు మోదీ సర్‌ప్రైజ్‌

బండారు దత్తాత్రేయ తర్వాత మరో తెలుగు లీడర్‌కు గవర్నర్‌ పదవి దక్కింది. వెంకయ్య నాయుడితోపాటు ఎదిగిన కంభంపాటి హరిబాబు గవర్నర్‌గా చూడబోతున్నాం.

ఎక్కువ కాలంలో ఒకే పార్టీలో ఉంటూ ముక్కుసూటిగా మాట్లాడాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి,  అలాంటి తెలుగు లీడర్స్‌లో ఒకరు కంభంపాటి హరిబాబు. అందుకే ఆయనుకు ఢిల్లీ పెద్దలు పిలిచి మరీ గవర్నర్ పదవి కట్టబెట్టారు. మిజోరాం గవర్నర్‌గా నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్. 


Kambhampati HariBabu: మిజోరం గవర్నర్‌గా ఏపీ మాజీ ప్రొఫెసర్‌... కంభంపాటి హరిబాబుకు మోదీ సర్‌ప్రైజ్‌

హరిబాబు స్టైలే వేరు 

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సూచనలతో ఎదిగిన కంభంపాటి హరిబాబు పొలిటికల్‌ ప్రొఫైల్‌ చాలా డిఫరెంట్‌. తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య, దత్తాత్రేయ తర్వాత సీనియర్ ఎవరంటే కచ్చితంగా వినిపించే పేరు హరిబాబు. అందుకే ఆయన్ను పిలిచి మిజోరం గవర్నర్‌ను చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న బీజేపీ. 

బిగ్గెస్ట్‌ విక్టరీ అది 

రాజకీయాలపై ఉన్న ఇంట్రస్ట్‌తో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చిన హరిబాబు చాలా పదవుల్లో పని చేశారు. 1999లో మొదటిసారిగా విశాఖపట్నం-1 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అధ్యకుడిగా కూడా 2014లో ఉన్నారు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఆయన పొలిటికల‌్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మపై 2014లో పోటీ చేసి గెలవడం ఆయన కెరీర్‌లోనే  చాలా స్పెషల్. ఈ విక్టరీ అప్పట్లో దేశవ్యాప్త సంచలనం. వైసీపీ నుంచి పోటీ చేసిన విజయమ్మపై 90,488 ఓట్ల మెజారిటీతో సాధించిన విక్టరీ హరిబాబు పొలిటికల‌్‌ కెరీర్‌లోనే పెద్దది. 

ప్రొఫెసర్‌ టూ గవర్నర్

మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్‌గా వెళ్తున్న కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసి అదే యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. తెన్నేటి విశ్వనాథ్‌, సర్దార్‌ గౌతు లచ్చన్న, వెంకయ్య లాంటి వ్యక్తుల పరిచయంతో నాటి ‘జై ఆంధ్ర’ ఉద్యమంలోనూ పాల్గొన్నారు హరిబాబు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌ స్టూటెండ్‌ ఫెరడేషన్‌కు కార్యదర్శిగా పని చేశారు. ఎమర్జెన్సీ టైంలో 6 నెలలు జైల్లో కూడా ఉన్నారు హరిబాబు. 1993లో ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి డైరెక్ట్‌ పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాల్లో జీవితాన్ని స్టార్ట్ చేసిన కంభంపాటి ఇప్పుడు మిజోరం గవర్నర్‌గా ఎదిగారు. 

కీలక పదవుల్లో తెలుగు లీడర్లు 

హరిబాబు కంటే ముందు బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన్ని హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి హరియాణాకు మార్చారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగు లీడర్లు కీలక పదవిలో ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య, హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget