అన్వేషించండి

APSRTC: దసరా పండుగ - ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Andhra News: దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అక్టోబర్ 3 నుంచి 15 వరకూ మొత్తం 964 సర్వీసులు తిప్పిేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

APSRTC Special Buses: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను (Special Services) నడుపుతామని ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకూ శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, బెంగుళూరు, చెన్నై నగరాలకు బస్సులు నడపనున్నారు. మొత్తం 934 సర్వీసులు తిప్పేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 353 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరానికి 241, విశాఖకు 90, బెంగుళూరుకు 14, చెన్నైకు 22, ఇతర ప్రాంతాలకు 244 బస్సులను నడపనున్నారు. తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సైతం 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15 వరకూ 13 రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. అలాగే, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు, అక్టోబర్ 16న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. 

భారీగా ఆదాయం

ఉద్యోగ, ఉపాధి నిమిత్తం భాగ్యనగరంలో ఉన్న వారు ప్రతి ఏటా దసరా, సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఈ క్రమంలో వారి సౌలభ్యం నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అటు, రైల్వే శాఖ సైతం దసరా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రతి ఏటా పండుగ సమయాల్లో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తోంది. ఈసారి కూడా భారీగానే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.2.35 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్ తర్వాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. అప్పుడు మొత్తం 950 బస్సులను 5.30 లక్షల కిలోమీటర్ల మేర తిప్పారు. కిలో మీటరుకు రూ.44.36 మేర రాబడి వచ్చింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో నడిచే సర్వీసుల ద్వారా గరిష్టంగా రూ.1.08 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ రూట్‌లో రూ.75.52 లక్షలు వచ్చింది. 

Also Read: Tirupati Laddu Row:బయటకి రావద్దని జగన్‌కి రాజాసింగ్ సలహా- తిరుమలేశుడికి లేఖ రాసిన మాధవీ లత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget