అన్వేషించండి

APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరా నాటికి నాన్ ఏసీ స్లీపర్ బస్సులు!

APSRTC: దసరా నాటికి ఏపీఎస్ఆర్టీసీలో స్టార్ లైన్ బస్సుల పేరిట నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల తిరుమల రావు తెలిపారు.

 APSRTC: ఏపీలో దసరా పండుగ నాటికి స్టార్ లైనర్ పేరిట నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మొత్తంగా 62 స్టార్ లైనర్ బస్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సరికొత్త విధానంలో ప్రయోగాత్మకంగా ఈసారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. మంచి ఫలితాలు వస్తే ఇదే విధానాన్ని కొనసాగిస్తామని.. లేదంటే పాత పద్దతి అమలుపై ఆలోచిస్తామన్నారు. ప్రయాణికుల ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేయసామన్నారు. ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే 0866-2570005 నంబర్ కు ఫోన్ చేయొచ్చని ఎండీ సూచించారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4,100 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎశ్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. వాటల్లో అదనంగా 50 శాతం ఛార్జీలు సైతం వసూలు చేయడం లేదని పేర్కొంది. 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు పెంచి పీఆర్సీకీ అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదోన్నతులు పొందిన రెండు వేల మంది ఉద్యోగులకు అక్టోబర్ లో పాత వేతనాలే ఇవ్వనున్నట్లు చెప్పారు. పదోన్నతుల ఆమోదం అనంతరమే ఉద్యోగులకు పెంచిన వేతనాలు చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.   

ఆ మూడు రోజులే ఎక్కువ.. 

పండుగకు సొంత ఊరు వెళ్లి బందుమిత్రులతో కలిసి సరదాగా గడపాలని అంతా అనుకుంటారు. అక్టోబరు 3న దుర్గాష్టమి, 4న నవమి, 5న విజయ దశమి కావడంతో.. ఈ నెల 30, అక్టోబరు 1, 2 తేదీల్లో ఎక్కువ మంది పల్లెలకు వెళ్తుంటారు. ఈ నెల 29వ తేదీ నుండి 5వ తేదీ వరకు రైళ్లలోని బెర్తులన్నీ నిండి పోయాయి. హైదరాబాద్ నుండి అటు ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు సహా గ్రామాలకు, ఇటు తెలంగాణ లోని జిల్లా కేంద్రాలు సహా.. పల్లెటూర్లకు వెళ్లేందుకు చాలా మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగిస్తారు. అయితే.. రైళ్లలో ఖాళీ లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. దీంతో చాలా మంది బస్సుల్లో వెళ్దామనుకుంటున్నారు. కానీ అందులోనూ నిరాశ తప్పడం లేదు. బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచడంతో బస్సు ఛార్జీలు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఇటీవల ఛార్జీలను విపరీతంగా పెంచాయి. ఛార్జీలు, సర్ ఛార్జీలు, సెస్సుల పేరుతో ధరల బాదుడు గట్టిగానే ఉంది. పండగ పూట స్పెషల్ బస్సుల పేరుతో మరింత ఛార్జీలు పెంచే అవకాశం ఉండటంతో.. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ దసరా పర్వ దినానికి సొంతూరికి ఎలా వెళ్లడం అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read : BJP Prajaporu : చాపకింద నీరులా ఏపీబీజేపీ ప్రచారం - ప్రజాపోరు సభలతో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు !

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Rukmini Vasanth: ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
Embed widget