అన్వేషించండి

APPSC Group 2 Exam Date: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

APPSC Group 2 Exam Postponed | గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అంతలోనే ఎగ్జామ్ వాయిదా వేయాలని కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాసింది.

AP Group 2 Exam Postponed |  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగనున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలపై క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరి 23న ఏపీ గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) స్పష్టం చేసింది. కొందరు అభ్యర్థులు వాయిదా కావాలని కోరుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొంది. అయితే పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఎగ్జామ్ వాయిదా అని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కమిషన్ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 
మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఏపీలో గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. ఆదివారం నాడు (ఫిబ్రవరి 23న) గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల ఎగ్జామ్స్ జరగనున్నాయి. పేపర్-1 ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్ 2 ఎగ్జామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని, చివరి నిమిషంలో చేసే తప్పిదాలతో పరీక్ష మిస్ చేసుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. 

ట్విస్ట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఫిబ్రవరి 23న నిర్వహించాల్సిన పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీకి  కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న రోస్టర్ తప్పుల సరిచేయకుండా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇది ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ మార్చి 11 న  విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ తేదీలో మార్పులేదని కమిషన్ ప్రకటన విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. 

Also Read: RRB Recruitment 2025: ఇండియన్ రైల్వేలో 32 వేల ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Khalid Rahman Ashraf Hamza: గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
Pahalgam Terrorist Attack: పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
Latest OTT Releases: కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
Vitamins For Women : ప్రతి మహిళ కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్స్ ఇవే.. ఆ సమస్యలు దూరమవడంతో పాటు ఎన్నో లాభాలు
ప్రతి మహిళ కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్స్ ఇవే.. ఆ సమస్యలు దూరమవడంతో పాటు ఎన్నో లాభాలు
Embed widget