అన్వేషించండి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉద్యోగుల ఉచిత సౌకర్యం గడువు పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కల్పిస్తునన ఉచిత వసతి సౌకర్యం గడువును వచ్చే జూన్‌ 26వ తేదీ వరకు పొడిగించింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కల్పిస్తునన ఉచిత వసతి సౌకర్యం గడువును వచ్చే జూన్‌ 26వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వసతి పొడిగింపుపై సెప్టెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగుల ఉచిత వసతి వివరాలు సేకరిస్తోంది. ఉచిత వసతి పొందే ఉద్యోగుల పూర్తి వివరాలు పంపించాలని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలకు సాధారణ పరిపాలన శాఖ నోట్‌ పంపింది. సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌, హైకోర్టు ఉద్యోగులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ముందుగా అత్యవసరంగా ఉద్యోగుల ఐడీ నకళ్లు పంపించాలని హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేసింది.

2024 జూన్ వరకూ ఉచిత వసతి పొడిగింపు

హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి సదుపాయాలను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా విజయవాడ, గుంటూరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతి సదుపాయాలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు ఈ వసతి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

వారానికి ఐదు రోజుల పనిదినాలు

2016 సెప్టెంబర్‌ నుంచి హైదరాబాద్‌ నుంచి ఏపీ ప్రభుత్వ కార్యాలయాల తరలించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు విద్యా సంవత్సరం మధ్యలో కుటుంబాలతో సహా తరలి రావడం కష్టమనే ఉద్దేశంతో వారికి వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఉచిత వసతి సదుపాయాలను కల్పించారు అప్పటి ముఖయమంత్రి చంద్రబాబు. ఏడాది పాటు మాత్రమే ఆ సదుపాయం ఇస్తామని చెప్పినా ఉద్యోగ సంఘాలు రకరకాల సాకులతో దానిని ఏడాదికి ఆ ఏడాది పొడిగించుకుంటూ వచ్చాయి.

దాదాపు ఎనిమిదేళ్లుగా వందలాది మంది ఉద్యోగులు తమ కుటుంబాలతో హైదరాబాద్‌లో ఉంటూ అమరావతిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం విధుల నుంచి వెళ్లిపోయి సోమవారం మధ్యాహ్నానికి తీరిగ్గా విధుల్లో చేరడం పలువురికి అలవాటై పోయింది. దీంతో సచివాలయం, హెఓడి కార్యాలయాల్లో విధులకు అటంకం కలుగుతున్నట్లు గుర్తించినా ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్టు వదిలేశారు. 2019లో అధికారం మారిన వెంటనే ఈ పరిస్థితిని గమనించిన జగన్ 2020 జూన్‌ నుంచి ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగించేది లేదని తేల్చి చెప్పారు.

రెండు నెలల కిందట మరో సారి జూన్ 30 వరకూ ఉచిత వసతి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు పొడిగింపు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. మిగతా వారు ఇప్పటికే సొంత వసతిని చూసుకున్నారు. పలువురు ఉద్యోగులు ఇప్పటికీ పిల్లల చదువులు....ఇతర అవసరాల కోసం  హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Andhra Pradesh Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
Andhra Pradesh Religious politics: ఏపీల్లో హిందూ కార్డుతో కూటమి వ్యూహం - కత్తిమీద సాములా జగన్ రాజకీయం !
ఏపీల్లో హిందూ కార్డుతో కూటమి వ్యూహం - కత్తిమీద సాములా జగన్ రాజకీయం !

వీడియోలు

Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?
Sri Lanka vs New Zealand Highlights | సెమీస్ రేసు నుంచి శ్రీలంక ఔట్
PM Modi Wishes to Virosh Wedding | విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Andhra Pradesh Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 
Hyderabad Fire Accident: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరీ షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం ! భారీగా ఎగసిపడ్డ మంటలు!
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరీ షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం ! భారీగా ఎగసిపడ్డ మంటలు!
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లిలో కల్యాణీ ప్రియదర్శన్ & ఫ్రెండ్స్ గ్యాంగ్
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లిలో కల్యాణీ ప్రియదర్శన్ & ఫ్రెండ్స్ గ్యాంగ్
Vishnu Vinyasam First Review : విష్ణు విన్యాసం ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందంటే?
విష్ణు విన్యాసం ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందంటే?
Telangana IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు- యువతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక శాఖల్లో మార్పులు!
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు- యువతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక శాఖల్లో మార్పులు!
Aaya Sher Song Lyrics : నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
Embed widget