అన్వేషించండి

AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..

Andhra Pradesh News | ఏపీ రైతులు సెప్టెంబర్ 30 లోగా తమ పంట నమోదు చేసుకోవాలని, లేకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు, బీమా ప్రయోజనాలు కోల్పోతారని అధికారులు సూచించారు.

AP Farmers News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు అత్యవసర హెచ్చరిక లాంటి వార్త ఇది. సెప్టెంబర్ 30వ తేదీ (రేపు) ఈ-క్రాప్ బుకింగ్‌కు చివరి రోజు కానుంది. కేవలం ఒక్క రోజే మిగిలి ఉండటంతో, రైతులు తమ పంటలను తక్షణమే నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యం చేసినట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు వారికి అందకపోవచ్చు.

పథకాల లబ్ధి కోసం ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి
మన దేశం వ్యవసాయాధారిత దేశం అయినందున, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వాతావరణ బీమా, పీఎం పంట బీమా వంటి పథకాలు రైతులకు సహాయం చేస్తాయి. అయితే, ఈ పథకాల లబ్ధిని పొందాలంటే, ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయాలి.

రైత్యులకు అవసరమైన సూచనలు
ఈ-క్రాప్ ప్రక్రియను పూర్తి చేయడానికి, రైతులు కొన్ని ముఖ్యమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ మరియు పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. అలాగే, పంటలు వివిధ విభాగాలకు చెందినవి కావడంతో, అవసరమైన అధికారుల వద్ద పంట నమోదు చేయాలి. వ్యవసాయ పంటలు కోసం మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలు కోసం హార్టికల్చర్ అధికారి, ప్రభుత్వ భూముల పరిశీలన కోసం తహసీల్దార్ బాధ్యత తీసుకుంటారు.

ఈ-క్రాప్ కేవైసీ
రైతులు ఈ-క్రాప్ కేవైసీ పూర్తి చేయడం కూడా అవసరం. ఈ ప్రక్రియ పూర్తయితే, పంటలు ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగి ఉంటాయి. పంట నష్టాలు, భారీ వర్షాలు, వర్షాభావం లేదా తుపానులు వంటి పరిస్థితుల్లో రైతులకు బీమా సాయం అందించబడుతుంది. అయితే, ఈ సాయం పొందేందుకు, రైతులు తమ పంట వివరాలను ముందుగా ఈ-క్రాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.

కనుక, సెప్టెంబర్ 30 (రేపటితో) ఈ-క్రాప్ బుకింగ్ కు చివరి తేదీ కనుక రైతులు ఆలస్యం చేయకుండా ఈ పని పూర్తి చేసుకుంటే సబ్సిడీలు, పెట్టుబడి సాయం, బీమా వంటి ప్రయోజనాలను పొందుతారు. అందువల్ల, రైతులు తప్పకుండా తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి.

రైత్యులకు ముఖ్యమైన సూచనలు:
రైతులు తమ పంట వివరాలు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి.
వ్యవసాయ పంటలు: మండల వ్యవసాయ అధికారి
ఉద్దాన పంటలు: హార్టికల్చర్ అధికారి
ప్రభుత్వ భూముల పరిశీలన: తహసీల్దార్
అలాగే, ఈ-క్రాప్ కేవైసీ పూర్తి చేయడం కూడా అవసరం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Embed widget