అన్వేషించండి

Tdp Protests: అయ్యా మాకు బుద్ధొచ్చింది.. చెప్పుతో కొట్టుకుని వింత నిరసన.. పెట్రో ధరలపై టీడీపీ ఆందోళనలు

ఏపీలో పెట్రో ధరలు తగ్గింపుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. నెల్లూరు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా నిరసన తెలిపాడు. చెప్పుతో కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశాడు.

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు మంగళవారం ఉదయం నుంచే ఆందోళన చేపట్టాయి. నెల్లూరు(Nellore) జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ర్యాలీలు నిర్వహించారు. పెట్రోల్ బంకుల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Also Read: గల్లీ బీజేపీ సిల్లీ రాజకీయాలు చేస్తుంది... 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ మాత్రం తెలియదా... మంత్రి కొడాలి నాని సైటర్లు

చెప్పుతో కొట్టుకున్న డ్రైవర్

నెల్లూరు జిల్లా రాపూరులో ఓ ఆటో డ్రైవర్ నిరసనలో భాగంగా తమకి బుద్ధి వచ్చిందంటూ చెప్పుతో తనని తానే కొట్టుకుని నిరసన తెలిపాడు. జగన్ ని నమ్మి ఓటేసినందుకు తమ చెప్పుతో తామే కొట్టుకునేలా చేశారన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఓటు వేయబోమని చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేట్లను(Petrol, Diesel Rates) తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు వీధిన పడ్డారని, డ్రైవర్లకు ఆర్థిక సాయం ఇచ్చినట్టే ఇచ్చి ఇలా పెంచిన ధరలతో వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. 

Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?

అక్కడ మినహా అన్ని చోట్ల ఆందోళనలు

అటు కావలిలో కూడా పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కావలి పెట్రోల్ బంకు వద్ద బ్యానర్లు పట్టుకుని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పై 16, డీజిల్ పై 17 రూపాయలు వ్యాట్(VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. రేట్లు తగ్గించకపోతే సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని టీడీపీ మంగళవారం చిత్తూరులో నిరసలు చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచి ప్రజలపై  భారాలు మోపడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వంలో సామాన్య నిరుపేదలు బతుకులు దుర్భరంగా మారిందన్నారు.  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు(Diesel Rates) తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత హెచ్చరించారు.

Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు... ఈ నెల 18 నుంచి సభాపర్వం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget