అన్వేషించండి

Vijaya Sai Reddy On TDP: కుటుంబాల జోలికి వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తే రెండింతలు స్పందిస్తాం- టీడీపీకి విజయసాయిరెడ్డి వార్నింగ్

టిడిపి నేతలు తమ కుటుంబం, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే తాము రెండింతలుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలన్నీ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది లోకేష్ అని అన్నారు.

అంచనాలకు మించి వైసీపీ ప్లీనరీ విజయవంతమవుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీపై కూడా ఘాటైనా విమర్శలు చేశారు. చంద్రబాబుకు మెయిన్ చిప్‌ దెబ్బ తిందని కామెంట్ చేశారు. 

తొలిరోజు వైసీపీ ప్లీనరీకి 70 వేల మంది వస్తారని అంచనా వేస్తే... లక్షా అరవై వేల మంది హాజరయ్యారని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. వచ్చిన వారంతా కార్యకర్తలేనని... ఎక్కడా సామాన్య జనాన్ని తరలించలేదని వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్నా ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. జనాలను సభలకు తరలించే అవసరం తమకు లేదని... వచ్చిన వారంతా అభిమానంతో వచ్చారే తప్ప ఎవరి బలవంతంతో ఇక్కడకి రాలేదన్నారు. 

ప్లీనరీ ప్రారంభానికి ముందు, అయిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగా ఉండడం సహజమన్నారు విజయసాయిరెడ్డి. టిడిపి నేతలు వాటిని చూపించి తప్పుడు ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఉన్న మెయిన్ చిప్ దెబ్బతిందని కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్లీనరీకి ఎంతమంది వచ్చారో తాను ఉపయోగిస్తున్న రెండో చిప్ ద్వారా తెలుసుకోవాలని విజయసాయిరెడ్డు సూచించారు. 

టిడిపి నేతలు తమ పార్టీ నాయకుల కుటుంబం, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే తాము రెండింతలుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలన్నీ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది లోకేష్ అని అన్నారు. తమ నాయకులపై అసభ్య పదజాలాన్ని టీడీపీ ఉపయోగిస్తున్నందునే తాము కౌంటర్ ఇస్తున్నామని... తమ పార్టీ నేతలు ఎక్కడా గీత దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాలనేవి రాజకీయాలుగానే చేయాలి కానీ... వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తండ్రి వెన్నుపోటు, లోకేష్ చేసిన కార్యకలాపాలు గురించి తాము కూడా స్పందించవచ్చని కానీ వాటి జోలికి పోవడం లేదన్నారు సాయిరెడ్డి.

అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి విజయమ్మ ఎందుకు తప్పుకుంటున్నారో సవివరంగా చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. షర్మిలకు తోడుగా ఉండడం కోసం విజయ వెళ్తున్నారన్నారు. దీనిపై రాద్దాంతం సరికాదన్నారు. జగన్ సతీమణి భారతి ఏ రోజు రాజకీయాల్లో లేరని... పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని వివరించారు. కుటుంబ వ్యవహారాలకే పరిమితమయ్యారని తెలిపారు. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకు నచ్చదన్నారు విజయసాయిరెడ్డి. ఈ కులాలంటే చంద్రబాబుకు  ఈర్ష,  ద్వేషం అని అన్నారు. ఎంతసేపు తన సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటారన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget