అన్వేషించండి

Pawan Kalyan: జగన్‌కు ఇంకా తెలిసిరాలేదు, ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారు - పవన్ కీలక వ్యాఖ్యలు

AP Latest News: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో జగన్ వ్యవహరించిన తీరుకూడా చర్చకు వచ్చింది.

Pawan Kalyan Comments on Jagan: ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో మాజీ సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తుండగా.. పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని అన్నారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు.

‘‘అవాస్తవాలు చెప్తు కుట్రలకు తెరలేపుతున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనం. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి.. ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? రాష్ట్రాభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. చంద్రబాబుకు నేను, నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

చంద్రబాబు సూచనలు
ఈ ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశానికి పవన్ కల్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లవద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అన్నారు. అయితే, ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలపగా.. దీనిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

జగన్ కు అలవాటే
పైగా తప్పులు చేయడం.. చేసి వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటే అని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసును కూడా వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మొన్న వినుకొండలో హత్య కేసులోనూ ఇదే జరుగుతోందని.. దానికి రాజకీయ రంగు పులిమి.. లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనేందుకు మదనపల్లె ఘటనే నిదర్శనమని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
Embed widget