అన్వేషించండి

Chandrababu : టీడీపీ వాళ్ల తలలు పగలగొడితే శాంతిభద్రతలు బాగున్నట్లేనా?, డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నాయకులపై దౌర్జన్యాలు జరుగుతుంటే శాంతి భద్రతలు బాగున్నట్లేనా అని ప్రశ్నించారు.

Chandrababu : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల గురించి డీజీపీకి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని నిలదీశారు. 

వైసీపీ నాయకుల దాడులు కనిపించడం లేదా

వైసీపీతో కుమ్మక్కు అయిన పోలీసులకు.. కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు దేశం నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు,  పోలీసులు దాడులు చేస్తున్నారని.. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని రాష్ట్ర డీజీపీ చెప్పడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. రాష్ట్రంలో జరిగిన విషయాలన్నీ చాలా సాధారణ ఘటనలేనని డీజీపీ ప్రకటించడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రగా ఖండించారు. కుప్పం నియోజకవర్గంలో హింసా రాజకీయాలు జరుగుతున్నాయని, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వివరిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీకి ఆదివారం లేఖ రాశారు. 

ఫిర్యాదు చేయలేదనడం అవాస్తవం

టీడీపీ కార్యకర్తలపై, మద్దతు దారులపై పోలీసులు అకారణంగా, అక్రమంగా కేసులు పెడితే ఇక న్యాయం ఎక్కడ ఉన్నట్లు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలీసుల మధ్య సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి.. టీడీపీ మద్దతు దారులపై లాఠీతో రక్తం కారేలా తీవ్రంగా దాడి చేసి, తల పగలు గొడితే మీకు చిన్న విషయం లాగా కనిపిస్తుందా అని లేఖలో సీబీఎన్ ప్రశ్నించారు. ఈ ఘటనలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా సార్లు ఫిర్యాదులు చేసినా.. తెలుగు దేశం పార్టీ వైపు నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అని డీజీపీ చెప్పడం వాస్తవం కాదని చంద్రబాబు అన్నారు. 

జీవించే హక్కుకు భంగం కలిగించడమే

బాధితులైన టీడీపీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అదే వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు త్వరగా స్పందిస్తున్నారని బాబు అన్నారు. టీడీపీ నాయకులపై 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఇది డీజీపీకి కనిపించడం లేదా.. ఇది మీకు తీవ్రమైన సమస్యలా కనిపించడం లేదా అని బాబు ప్రశ్నించారు. అక్రమంగా దాడులు చేయడం మీకు సమస్య కాకపోవచ్చు కానీ... గాయపడిన లోకేశ్ వైసీపీ నాయకులు, పోలీసుల దాడి వల్ల జీవించే హక్కు కోల్పోయేలా చేశారని అన్నారు. హక్కులు హరించడం తీవ్రమైన సమస్యే అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

విజయవాడలో మాజీ కార్పొరేటర్ పై జరిగిన దాడిని కూడా బాబు తీవ్రంగా ఖండించారు. చెన్ను పాటి గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల దాడి వల్ల చెన్నుపాటి గాంధీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందనడంపై చంద్ర బాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Embed widget