అన్వేషించండి

Sajjala RamaKrishna Reddy : ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశం లేదు- సజ్జల

Sajjala RamaKrishna Reddy : ఉద్యోగుల మధ్య గ్రూపులు ఉండాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Sajjala RamaKrishna Reddy : ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ఆయన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలు ఉంటే ఇప్పటి వరకు ఉద్యోగ సంఘ నాయకులే  ప్రయత్నాలు  చేశారన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను  వాడుకోవాలనే  ధోరణే అవలంభించాయన్నారు. ఉద్యోగులను సంఘంగా చేసి ఆర్గనైజ్ చెయ్యాలనే ఆలోచనలేదన్నారు. సీఎం దృష్టిలో ఉద్యోగులందరూ సమానమే అన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దు అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. పథకాల అమలులో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని సీఎం చెప్పారన్నారు. 

ఉద్యోగులు అభివృద్ధి భాగస్వామ్యం కావాలి 

"మాకు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు పరిచయం కూడా లేదు. ఉద్యోగులను మా రాజకీయాలకు వాడుకోవాలని ఉద్దేశంలేదు. సమాజం మొత్తాన్ని మరింత మెరుగ్గా తీసుకు వెళ్లడమే సీఎం ఉద్దేశం. సమాజంలో అభివృద్ధి సాధించడంలో  ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఏదైనా మేము చేయలేకపోతే మా నిస్సహాయత ఉద్యోగులకు చెప్తున్నాం. మాకు ఉద్యోగుల గ్రూపులు అనవసరం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలి అదే కోరుకుంటున్నాం. సమాజానికి సేవ చేస్తున్నామని తృప్తి కూడా ఉద్యోగుల్లో  ఉండాలి. ఉద్యోగులు అందరూ కలిసి ఉండి అభివృద్ధిలో కీలకంగా ఉండలనేదే సీఎం జగన్ అభిప్రాయం."- సజ్జల రామకృష్ణా రెడ్డి 

సమస్యలు వస్తూనే ఉంటాయ్

ఉద్యోగులతో  రాజకీయాలు  చెయ్యాలనే  ఉద్దేశ్యం  ఈ ప్రభుత్వానికి  లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల  రామకృష్ణారెడ్డి. ఉద్యోగుల  మధ్య  గ్రూపులు  ఉండాలనే  ఉద్దేశం సీఎం జగన్ కు లేదన్నారు. ఉద్యోగులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు సజ్జల. మూస విధానాల ఆలోచన ఇప్పుడు లేదని ఇందువల్ల ఉద్యోగుల చాలా సమస్యలు పరిష్కారం అయ్యిందన్నారు. సమస్యలు  వస్తూనే  ఉంటాయని, కాబట్టి   ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. అసంఘటిత వర్గాల ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి  పెట్టిందన్నారు. 
 

ఉద్యోగులందరూ సమానమే 

"పీఆర్సీపై అప్పట్లో అలాంటి ఒత్తిడితో ఒక సైడ్ తీసుకున్నప్పటికీ అధికారంలోకి రాగానే మాకు సంబంధించిన వరకూ ఉద్యోగులు అందరూ సమానమే. ఉద్యోగులలో మా రాజకీయాలు పెట్టదలచుకోలేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వ పథకాలు,  సంస్కరణలు చిట్టచివరి వరకూ వెళ్లాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం. అందుకే ఉద్యోగుల్లో గొడవలు పెట్టొద్దు. మనం చేయగలిగితే చేద్దాం. లేకపోతే వాళ్లతో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. అంతే వాళ్లతో రాజకీయాలు వద్దు అని సీఎం జగన్ అన్నారు. ఈ విషయం సీఎం ముందు నుంచి చెబుతున్నారు."- సజ్జల 

బొప్పరాజు సలహా 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ సూచన ఇచ్చారు. ప్రభుత్వ, రాష్ట్ర వ్యవహారాలు, ఉద్యోగుల సమస్యలతో సజ్జల రామకృష్ణా రెడ్డి సతమతం అవుతున్నారన్నారు. "మీరు ఒత్తిడి తగ్గించుకోవాలి. ఉద్యోగులు మమల్ని విమర్శిస్తున్నా ప్రభుత్వం ఏదో ఒక రోజు ఉద్యోగులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు. 11వ పీఆర్సీలో మమ్మల్ని చంపి 12వ పీఆర్సీలో బతికించండని బొప్పరాజు చమత్కరించారు. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP PMAY Gramin 2.0: పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget