అన్వేషించండి
Advertisement
TSRTC For Medaram jathara Pilgrims : సమ్మక్క సారలమ్మ మొక్కుల కోసం చింతవద్దంటున్న TSRTC | ABP Desam
Medaram Jatharaకు వెళ్లి ఈసారి మొక్కులు చెల్లించుకోలేని Pilgrims కోసం TSRTC ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. బంగారం మొక్కు ప్రతిఫలం దక్కు పేరుతో కార్యక్రమం అందుబాటులోకి తీసుకువచ్చిన RTC మన తరపున ఆర్టీసీ కార్గో ద్వారా బెల్లం పంపించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రూ.450 ఛార్జీతో వనదేవతలకు మన తరపున బెల్లం మొక్కులు సమర్పించటంతో పాటు బండారును అక్కడి నుంచి తీసుకువచ్చి అందిచనున్నారు. Nizamabad Busstand లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
తెలంగాణ
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets