తెలంగాణలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ట్రయల్రన్ విజయవంతమైంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదగా మెడిసన్ ఫ్రం స్కై ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశారు. రాష్ట్రమంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తొలుత జిల్లా నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ అందుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ట్రయల్రన్ నిర్వహించారు. స్కై ఎయిర్ మొబిలిటీ, బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్ స్టారప్ సహకారంతో మందులు, కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి కసరత్తు జరుగుతోంది.
CM KCR Meet With Descendant of Chhatrapati Shivaji : ప్రగతి భవన్ లో జరిగిన సమావేశం | DNN | ABP Desam
Nizamabad | ఇంటికి సరిపడా ఆకు కూరలు, కూరగాయలు టెర్రస్ పై | DNN | ABP Desam
Bandi Sanjay on CM KCR : సీఎం కేసీఆర్ దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు | DNN | ABP Desam
Tamilisai Soundararajan Raj Bhavan Speech: కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
Armur To America Love Story Marriage In Nizamabad: ఖండాలు దాటిన ప్రేమ
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?