అన్వేషించండి
MP CM Ramesh : ఈనెల 28వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో ప్రజాగ్రహసభలు
బీజేపి రాజ్య సభ సభ్యుడు అయిన సీఎం రమేష్ విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ వైఖరి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసు సహా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇసుక మద్యం, మైనింగ్ రంగాల్లో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతిని నిర్వీర్యం చేశారని, పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని అన్నారు. కేవలం పట్టింపులకు పోయి సినిమా పరిశ్రమని నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు.
న్యూస్
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















