అన్వేషించండి
Visakhapatnam ఎయిర్ పోర్టులో వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam
విశాఖపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు..విశాఖ గర్జన... మరోవైపు పవన్ విశాఖ పర్యటన. వైజాగ్ ఎయిర్ పోర్టు లో పవన్ రాక కోసం.. జనసైనికులు కొన్ని గంటల ముందు నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే.. విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న వైసీపీ నేతలు ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు. మంత్రులు జోగి రమేశ్, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైకాపా నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
విజయవాడ
లైఫ్స్టైల్
ఇండియా























