అన్వేషించండి
Visakhapatnam ఎయిర్ పోర్టులో వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam
విశాఖపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు..విశాఖ గర్జన... మరోవైపు పవన్ విశాఖ పర్యటన. వైజాగ్ ఎయిర్ పోర్టు లో పవన్ రాక కోసం.. జనసైనికులు కొన్ని గంటల ముందు నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే.. విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న వైసీపీ నేతలు ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు. మంత్రులు జోగి రమేశ్, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైకాపా నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు.
న్యూస్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
లైఫ్స్టైల్
నిజామాబాద్
నిజామాబాద్
ప్రపంచం























