కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విషసర్పం అంటూ మోదీపై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు.