ఇండియా పేరు కు బదులు భారత్ పేరును వాడుకలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చేశారు.