అన్వేషించండి
Gopichand: తిరుపతిలో జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 9 వ తేదీ వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం.... ఇందిరా మైదానంలో అట్టహాసంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి 42 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కార్యక్రమానికి హాజరైన జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్... క్రీడా పోటీలకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వడం విశేషమన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ పోటీలు తోడ్పడతాయన్నారు. క్రీడాకారులందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















