అన్వేషించండి
Gopichand: తిరుపతిలో జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 9 వ తేదీ వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం.... ఇందిరా మైదానంలో అట్టహాసంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి 42 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కార్యక్రమానికి హాజరైన జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్... క్రీడా పోటీలకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వడం విశేషమన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ పోటీలు తోడ్పడతాయన్నారు. క్రీడాకారులందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
























