అన్వేషించండి
Veera Simha Reddy|Jai Balayya Mass Anthem| ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్న జై బాలయ్య | ABP Desam
నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తొలి సింగిల్ శుక్రవారం ఉదయం విడుదలైంది. హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా రూపొందించారు. "జై బాలయ్య"అనే ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















