అన్వేషించండి
Advertisement
RK Roja: డప్పు దంచికొట్టిన ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్.కె రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets