అన్వేషించండి
BJP Leader Purandeswari : తిరుపతిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న పురంధేశ్వరి | ABP Desam
త్వరలోనే ఎన్టీఅర్ ముఖ చిత్రంతో వందరూపాయల నాణేలు విడుదల చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తిరుపతి ఎస్వీ ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ తో చర్చలు జరిపామని పురంధేశ్వరి వివరించారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















