అన్వేషించండి
ఓటీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప లో టీడీపీ నేతలు నిరసన
ఓటీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీడీపీ నేతలు కడప కలెక్టరేట్ వద్దకు రాగానే గేటు తోసుకోని లోనికి చోరబడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకోని ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల తోపులాట మద్య కలెక్టరేట్ లోకి ప్రవేశించిన టీడీపీ నేతలు కలెక్టర్ విజయరామరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















