అన్వేషించండి
Advertisement
Large Whale On Srikakulam Shores: శ్రీకాకుళం జిల్లాలో తీరానికి భారీ తిమింగలం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో పాత మేఘవరం, డి.మరువాడ మధ్య సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఇది అప్పటికే చనిపోయింది. ఇది సుమారు 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ చేపలు చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని చోట చేరడం వల్ల చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. అత్యంత అరుదైన జాతికి చెందిన తిమింగలం ఇదని చెప్తున్నారు. అయితే... ఇంత భారీగా ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం ఆ తిమింగలం జాతి పిల్ల అయి ఉంటుందని కూడా అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP
Nagababau on Pithapuram | గీతకు కాల్ చేసిన కడప వ్యక్తి..వార్నింగ్ ఇచ్చిన నాగబాబు | ABP Desam
YSRCP Manifesto | YS Jagan | సంక్షేమానికి సంస్కరణలకు మధ్య ఇరుక్కుపోయిన జగన్ | ABP Desam
CM Jagan Announces YSRCP Manifesto 2024 | ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం జగన్ |ABP
CM Jagan on AP Roads | ఏపీలో రోడ్ల దుస్థితిపై మాట్లాడిన సీఎం జగన్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తిరుపతి
పర్సనల్ ఫైనాన్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets