అన్వేషించండి
ఆందోళన వలన ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వానిదే బాద్యత.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చాలా సింపుల్ గా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి..కేవలం పీఆర్సీ,సీపీఎస్ మాత్రమే కాదు చాలా సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి..వాటిని పరిష్కరించాలని జేఎసి అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు.ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ,ఇప్పటికే మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి పూర్తిగా సహకారాన్ని అందించాం కాబట్టి ఇక పై ఆందోళన ఉదృతం చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.కార్యాచరణలో భాగంగా ఉద్యోగుల ప్రాంతీయ సదస్సులు కొనసాగిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















