అన్వేషించండి
Farmer Weird Protest for Pension: పెన్షన్ కోసం మెడలో కూరగాయల దండ | ABP Desam
ఒకటో తేదీన రావాల్సిన పింఛన్ వారమైనా రాకపోవటంతో Tirupati జిల్లాకు చెందిన ఓ రైతు దామోదర్ నాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తాను పండించిన పండ్లు, కూరగాయలతో ఓ మాలను ధరించి తన స్వగ్రామమైన దానమూర్తిపల్లె నుంచి మండల కేంద్రమైన చంద్రగిరి వరకు 17 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని పింఛన్ మంజూరు చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కార్యాలయం బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























