అన్వేషించండి
Advertisement
Farmer Weird Protest for Pension: పెన్షన్ కోసం మెడలో కూరగాయల దండ | ABP Desam
ఒకటో తేదీన రావాల్సిన పింఛన్ వారమైనా రాకపోవటంతో Tirupati జిల్లాకు చెందిన ఓ రైతు దామోదర్ నాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తాను పండించిన పండ్లు, కూరగాయలతో ఓ మాలను ధరించి తన స్వగ్రామమైన దానమూర్తిపల్లె నుంచి మండల కేంద్రమైన చంద్రగిరి వరకు 17 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని పింఛన్ మంజూరు చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కార్యాలయం బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
Venkaiah Naidu Padma Vibhushan | రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు | ABP
Dwarampudi Chandrasekhar Reddy | AP Elections 2024 | పవన్ కల్యాణ్ దమ్ముంటే రా ..నేను రెడీ | ABP
BRS Rebel MLA Candidate Interview | విజయవాడ సెంట్రల్ బరిలో BRS రెబల్ ఎమ్మెల్యే | ABP Desam
Tirupati MP Candidate Chinta Mohan Interview | తిరుపతిలో విజయంపై ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ధీమా | ABP
Pawan Kalyan on CM Jagan | తెలుగు హీరోలను సీఎం జగన్ దారుణంగా అవమానించారు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
తెలంగాణ
సినిమా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets