అన్వేషించండి
Farmer Weird Protest for Pension: పెన్షన్ కోసం మెడలో కూరగాయల దండ | ABP Desam
ఒకటో తేదీన రావాల్సిన పింఛన్ వారమైనా రాకపోవటంతో Tirupati జిల్లాకు చెందిన ఓ రైతు దామోదర్ నాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తాను పండించిన పండ్లు, కూరగాయలతో ఓ మాలను ధరించి తన స్వగ్రామమైన దానమూర్తిపల్లె నుంచి మండల కేంద్రమైన చంద్రగిరి వరకు 17 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని పింఛన్ మంజూరు చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కార్యాలయం బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















