ఒకటో తేదీన రావాల్సిన పింఛన్ వారమైనా రాకపోవటంతో Tirupati జిల్లాకు చెందిన ఓ రైతు దామోదర్ నాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తాను పండించిన పండ్లు, కూరగాయలతో ఓ మాలను ధరించి తన స్వగ్రామమైన దానమూర్తిపల్లె నుంచి మండల కేంద్రమైన చంద్రగిరి వరకు 17 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని పింఛన్ మంజూరు చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కార్యాలయం బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
Road Accident: మదనపల్లె- పుంగనూరు రోడ్డులో కారు బోల్తా.. 4గురు దుర్మరణం | ABP Desam
SP Siddharth Kaushal On Amalapuram Issue: మొత్తం మా కంట్రోల్ లోనే ఉంది | ABP Desam
Anil Kumar Yadav : నమ్మకం ఉంటేనే వెన్నుపోటు పొడుస్తారు! | Nellore News | ABP Desam
YSRCP Bus Yatra: 17 మంది మంత్రులతో 'సామాజిక న్యాయ భేరి' | Srikakulam | ABP Desam
JC Prabhakar Reddy Dance:పుట్టినరోజును జేసీ దివాకర్ రెడ్డితో కలిసి చేసుకున్న ప్రభాకర్ రెడ్డి
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!