అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
ప్రభుత్వం ఉద్యోగులను నిర్భంధించే చర్యలు మానుకోవాలని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్
ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని ఎపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదని హితవు పలికారు.ఈ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు, అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి నెలకొందన్నారు.మూల ధనం పెంచుకోవడం పై జగన్ దృష్టి సారించాలి,ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద అజెండా లేదు, ఏపీ లో ప్రత్యామ్నాయం గా బిజెపి నే చూస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement





















