అన్వేషించండి
TRS MLA Poaching Case : విచారణకు ముగ్గురు డుమ్మా..లీగల్ ప్రొసీడింగ్స్ దిశగా SIT | DNN | ABP Desam
TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులకి నోటీసులు జారీ చేసింది సీట్.. బిజెపి నేత బి ఎల్ సంతోష్ జీ, తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాసులకు నోటీసులు ఇవ్వగా కేవలం న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణ కు హాజరయ్యారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
రైతు దేశం
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















