అన్వేషించండి

Minister Prashanth Reddy: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలకు ఇలా క్యాంప్ ఆఫీసులు లేవు- మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు భవన నిర్మాణాలు సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రెసిడెన్షియల్, ఆఫీసులను ప్రారంభించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాంపు ఆఫీస్ బయట చేపట్టాల్సిన పనులపై ఆర్ అండ్ బి అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు ఇలాంటి క్యాంపు కార్యాలయాలు లేవని వెల్లడించారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలకు ఓ కార్యాలయం అనేది లేక ప్రజల సమస్యలపై గెస్ట్ హౌస్ లో మీటింగ్ లు పెట్టుకునే దుస్థితి ఉండేదని చెప్పారు.

అలాంటి సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని చెప్పారు. సకల సౌకర్యాలతో కూడిన అధునాతన భవనాన్ని నిర్మించామని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజలకు ఈ క్యాంపు కార్యాలయం నుంచే మంచి సేవలు అందాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, నిజామాబాద్ ఆర్అండ్ బి ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, పలువురు అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మోడ్రన్ దోబీ ఘడ్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్...


జగిత్యాల జిల్లా మోతె గ్రామం గొల్లపల్లి రోడ్డులో టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా 2 కోట్లతో నిర్మించబోయే మోడ్రన్ దోబీ ఘడ్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ... కుల వృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో కులవృత్తులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, హైదరాబాదులో మూడు ఎకరాల స్థలం ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టారని మంత్రి ఈశ్వర్ తెలిపారు. 50 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏ ఒక్కరిని పట్టించుకోలేదని విమర్శించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ అభివృద్ధి ఎందుకు చేయలేని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మంత్రి ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులు, కుమ్మరి, కమ్మరి, గౌడ తదితర కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని వెల్లడించారు. దీనికోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న సీఎం కేసీఆర్ ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget