అన్వేషించండి

Karimnagar: పేదల భూమి పెద్దల చేతుల్లోకి, రాజీవ్ స్వగృహ లబ్ధిదారుల నుండి రియల్టర్ల పరం

కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ స్వగృహ భూమి ఉన్న ప్రాంతం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామంలో ఉంది అంగారిక టౌన్షిప్ పేరుతో ప్రభుత్వం మొదటి విడత ప్లాట్ల వేలం నిర్వహించింది.

గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ స్వగృహ పథకం పేరుతో మొదలైన ఇంటి స్థలాల కేటాయింపు ప్రస్తుతం రియల్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చుకునే సమయానికి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ప్లాట్లుగా చేసి విక్రయించడం మొదలుపెట్టింది. దీంతో గవర్నమెంట్ కి అయితే భారీ ఎత్తున ఆదాయం దక్కింది కానీ మొదలుపెట్టిన ఆశయం మాత్రం నెరవేరలేదు.

కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ స్వగృహ భూమి ఉన్న ప్రాంతం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామంలో ఉంది అంగారిక టౌన్షిప్ పేరుతో ప్రభుత్వం మొదటి విడత ప్లాట్ల వేలం నిర్వహించగా పాల్గొన్న వారిలో ఎక్కువ మంది రియల్టర్లు ,కాంట్రాక్టర్లు, ఇతర బడా వ్యాపారస్తులు ఉన్నారు.

ఏమిటి ఈ అంగారిక కథ?
2007వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరలో మధ్య తరగతి పేద వారి కోసం సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకై ప్రచారం చేయగా  కరీంనగర్లో 7524 మంది ఐదు వేల రూపాయల చొప్పున మూడు కోట్ల 76 లక్షల 20 వేల రూపాయలు ప్రభుత్వానికి డిపాజిట్ చేశారు. దీంతో రామకృష్ణ కాలనీ వద్ద రెండు కోట్ల రూపాయలతో 90 ఎకరాల భూమిని సేకరించింది అప్పటి ప్రభుత్వం. మొత్తం 44 బ్లాకులుగా నిర్మించాలని  నిర్ణయించుకుంది. అయితే 2008 సంవత్సరంలో శంకుస్థాపన చేసి కొంత వరకు నిర్మించి వదిలేశారు సదరు సంబంధిత శాఖ అధికారులు. మరోవైపు ఈ భూములకు సంబంధించి ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయాయి.

ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో దరఖాస్తుదారులు కోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసు పెండింగ్లో ఉండగానే వీరి బాధలను పట్టించుకోకుండా అక్కడ అంగారిక టౌన్ షిప్ పేరుతో లే అవుట్ చేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ 90 ఎకరాల భూమిలో 819 ప్లాట్లకు గానూ తొలి విడతలో 237 ప్లాట్లకు వేలం నిర్వహించగా నాలుగు రోజుల వేలంపాటలోనే సుమారు 56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తంగా చివరి రోజుతో కలిపి దాదాపుగా మరో పది పన్నెండు కోట్ల రూపాయలు వరకూ రానున్నాయి. డిపాజిట్ దార్ల రెండు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించిన ప్రభుత్వానికి 250 కోట్ల వరకు పూర్తిస్థాయిలో ఆదాయం వస్తుందని ఒక అంచనా.. దీంతో చీమలు పుట్టలు పెడితే అందులో పాములు దూరినట్టుగా అయింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
Embed widget