పింఛన్‌దారుల కాళ్లు కడిగిన మంత్రి

Continues below advertisement

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

Continues below advertisement