అన్వేషించండి

Minister Jogi Ramesh : వైసీపీలో గ్రూపు రాజకీయాలు, మంత్రి జోగి రమేష్ లో టెన్షన్ టెన్షన్

ఆత్మకూరు ఏఎస్ పేటలో గ్రూప్ రాజకీయాలు మంత్రి జోగి రమేష్ ను టెన్షన్ పెడుతున్నాయి. నాయకుల పరిచయ కార్యక్రమం రోజే గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు మంత్రి జోగి రమేష్. అయినా నాయకులు తీరు మారలేదు.

ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ అధికార వైఎస్సార్సీపీ ప్రచార జోరు పెంచింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించింది అధిష్టానం. మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్, నారాయణ స్వామి ఇన్చార్జులుగా మండలాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఏఎస్ పేట మండలానికి మంత్రి జోగి రమేష్ ఇన్ ఛార్జిగా వచ్చారు. అయితే ఏఎస్ పేట మండలంలో మూడు గ్రూపులు ఉన్నాయని ఆయన వచ్చినరోజే గ్రహించారు.

మంత్రి జోగి రమేష్, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరూ ఏఎస్ పేట మండలానికి ఇన్ చార్జులుగా వచ్చారు. ఈ క్రమంలో అక్కడ మూడు వర్గాలున్నాయని, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి వేదికపైనే చెప్పారు. గ్రూపులన్నీ కలసి పనిచేయాలని పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని చెప్పారాయన. ఏఎస్ పేట మండలంలోని వైసీపీలో పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, పద్మజా రెడ్డి, రమేష్ రెడ్డి.. ఇలా మూడు గ్రూపులున్నాయి. ఎవరి రాజకీయాలు వారివే, ఎవరి నామినేటెడ్ పోస్టులు వారివే. పార్టీపై పెత్తనం ఒకరిదైతే, ఎంపీపీ మరొకరు. ఇలా ఎవరికి వారు తమ గ్రూపుల్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారందర్నీ కలిపే బాధ్యత మంత్రి జోగి రమేష్ పై పెట్టారు సీఎం జగన్. 


Minister Jogi Ramesh : వైసీపీలో గ్రూపు రాజకీయాలు, మంత్రి జోగి రమేష్ లో టెన్షన్ టెన్షన్

నాయకుల పరిచయ కార్యక్రమం రోజే గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. కానీ స్టేజ్ పైనే నాయకులు ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఇక వీరిని ఒక్కటి చేయడం కొత్తగా ఇన్ ఛార్జి బాధ్యతలు తీసుకున్న జోగి రమేష్ వల్ల సాధ్యమవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. 

మంత్రుల్లో ఎవరు బెస్ట్ ? 

ఆత్మకూరు నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డికి  92758 ఓట్లు పోల్ కాగా, టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యకు 70482 ఓట్లు పోలయ్యాయి. గౌతమ్ రెడ్డికి వచ్చిన ఓట్ల శాతం 53.22.  మెజారిటీ 22276. అయితే ఈసారి మెజార్టీ లక్ష దాటాలని అధినాయకత్వం టార్గెట్ పెట్టింది. ఏ మండలంలో ఏ మంత్రి ఎంత బాగా పనిచేశారు, ఎంత బాగా ప్రచారం చేశారు, ఎంత బాగా ప్రజల్ని ప్రభావితం చేయగలిగారు అనేది తేలిపోతుంది. అందుకే ఇన్ ఛార్జ్ లుగా ఉన్న మంత్రులంతా హడావిడి పడుతున్నారు. తమ టాలెంట్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్ పేటకు ఇన్ ఛార్జిగా వచ్చిన జోగి రమేష్ ని, గ్రూప్  రాజకీయాలు భయపెడుతున్నాయి. స్థానిక వివాదాలను మంత్రి పరిష్కరించగలరా.. మండలంలో మంచి మెజార్టీ సాధించగలరా అనేది ముందు ముందు తేలిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Embed widget