అన్వేషించండి

Nara Lokesh : విశాఖ కోర్టుకు హాజరు కానున్న నారా లోకేష్ - కేసేమిటంటే ?

Andhra Pradesh : ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. తాను దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు.

Nara Lokesh will appear in Visakhapatnam court on Thursday : ఆగస్టు 29వ తేదీన మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు.  గతం లో ఆయన తనపై తప్పుడు ప్రచారం చేశారని..ఓ దినపత్రికపై  పరువు నష్టం దావా వేశారు. వైజాగ్ లోని 12వ అడిషనల్ జిల్లా కోర్టలో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరవుతున్నారు. గతంలో కూడా  ఓ సారి కోర్టుకు  హాజరయ్యారు. 

2019 కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాం లో నారా లోకేష్ IT మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా పనిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత  " చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి``  అనే టైటిల్ తో  2019 అక్టోబర్ 22న  ఓ ప్రముఖ  పత్రికలో  కథనం రీ ప్ర‌చురించారు. అది కూడా వైజాగ్ పర్యటన సమయం లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లాబీల్లో జరిగిన మీటింగ్స్ కోసం సప్లయి చేసిన స్నాక్స్ కోసం ఈ రూ.  25 లక్షలు ఖర్చు చేశారని ఆ కథనం లో పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్త‌వాల‌తో ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ ఇమేజ్ ను  డ్యామేజ్ చేయాల‌ని రాసిన ఆర్టికల్ అంటూ  టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న లాయర్ ల ద్వారా  నోటీసుని సాక్షికి పంపించారు.    

కొన్ని ఇతర పత్రికలు, మ్యాగజైన్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. వారందరికీ నారా లోకేష్ నోటీసులు పంపించారు. దీంతో ఆ పత్రికలు తప్పుడు సమాచారం వల్ల అలా రాశామని.. వివరణ ఇచ్చారు. ప్రముఖ దినపత్రిక మాత్రం  ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వకపోవ‌డంతో నారా లోకేష్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు పూర్తిగా అబద్దాలతో ఆర్టికల్ రాశారని   ఆ పిటిషన్ లో పేర్కొన్నారు నారా లోకేష్.  తాను వైజాగ్ లో ఉన్నాన‌ని ప్రచురించిన టైం లో  అసలు విశాఖలోనే లేనని పిటిషన్ లో పేర్కొన్న లోకేష్  రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే గెస్టు లకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన బిల్లు ను త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ఇమేజ్ ను మంట‌గ‌లిపేందుకు ఉద్దేశ్య పూర్వకంగా ప్ర‌య‌త్నించార‌ని కోర్టు కు తెలిపారు  .  

ఆయన . మంత్రి హోదా లో తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు  స్వీకరించలేదని  కూడా స్ప‌ష్టం చేశారు. అయితే నాటి నుండి వివిధ కార‌ణాల‌తో చాలా వాయిదాలు ప‌డిన ఈ కేసు విచారణ  మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లు కానుంది .దానికోసం స్వయంగా నారా లోకేష్  గురువారం వైజాగ్ కోర్టుకు హాజరు కానున్నారు . తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పలువురు వ్యక్తులకు కూడా లోకేష్ నోటీసులు ఇచ్చారు. వారిలో పోసాని కృష్ణమురళి కూడా ఆయన పై కూడా మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.                               

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget