అన్వేషించండి

Nara Lokesh : విశాఖ కోర్టుకు హాజరు కానున్న నారా లోకేష్ - కేసేమిటంటే ?

Andhra Pradesh : ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. తాను దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు.

Nara Lokesh will appear in Visakhapatnam court on Thursday : ఆగస్టు 29వ తేదీన మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు.  గతం లో ఆయన తనపై తప్పుడు ప్రచారం చేశారని..ఓ దినపత్రికపై  పరువు నష్టం దావా వేశారు. వైజాగ్ లోని 12వ అడిషనల్ జిల్లా కోర్టలో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరవుతున్నారు. గతంలో కూడా  ఓ సారి కోర్టుకు  హాజరయ్యారు. 

2019 కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాం లో నారా లోకేష్ IT మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా పనిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత  " చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి``  అనే టైటిల్ తో  2019 అక్టోబర్ 22న  ఓ ప్రముఖ  పత్రికలో  కథనం రీ ప్ర‌చురించారు. అది కూడా వైజాగ్ పర్యటన సమయం లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లాబీల్లో జరిగిన మీటింగ్స్ కోసం సప్లయి చేసిన స్నాక్స్ కోసం ఈ రూ.  25 లక్షలు ఖర్చు చేశారని ఆ కథనం లో పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్త‌వాల‌తో ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ ఇమేజ్ ను  డ్యామేజ్ చేయాల‌ని రాసిన ఆర్టికల్ అంటూ  టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న లాయర్ ల ద్వారా  నోటీసుని సాక్షికి పంపించారు.    

కొన్ని ఇతర పత్రికలు, మ్యాగజైన్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. వారందరికీ నారా లోకేష్ నోటీసులు పంపించారు. దీంతో ఆ పత్రికలు తప్పుడు సమాచారం వల్ల అలా రాశామని.. వివరణ ఇచ్చారు. ప్రముఖ దినపత్రిక మాత్రం  ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వకపోవ‌డంతో నారా లోకేష్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు పూర్తిగా అబద్దాలతో ఆర్టికల్ రాశారని   ఆ పిటిషన్ లో పేర్కొన్నారు నారా లోకేష్.  తాను వైజాగ్ లో ఉన్నాన‌ని ప్రచురించిన టైం లో  అసలు విశాఖలోనే లేనని పిటిషన్ లో పేర్కొన్న లోకేష్  రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే గెస్టు లకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన బిల్లు ను త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ఇమేజ్ ను మంట‌గ‌లిపేందుకు ఉద్దేశ్య పూర్వకంగా ప్ర‌య‌త్నించార‌ని కోర్టు కు తెలిపారు  .  

ఆయన . మంత్రి హోదా లో తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు  స్వీకరించలేదని  కూడా స్ప‌ష్టం చేశారు. అయితే నాటి నుండి వివిధ కార‌ణాల‌తో చాలా వాయిదాలు ప‌డిన ఈ కేసు విచారణ  మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లు కానుంది .దానికోసం స్వయంగా నారా లోకేష్  గురువారం వైజాగ్ కోర్టుకు హాజరు కానున్నారు . తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పలువురు వ్యక్తులకు కూడా లోకేష్ నోటీసులు ఇచ్చారు. వారిలో పోసాని కృష్ణమురళి కూడా ఆయన పై కూడా మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.                               

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Hasan Mahmud: అసలు ఎవరీ హసన్? అంత తోపా?  కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?
అసలు ఎవరీ హసన్? అంత తోపా? కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?
Embed widget