చిత్తూరు జిల్లా తిరుమల పుణ్య క్షేత్రంలో నేడు పౌర్ణమి గరుడ సేవ ఘనంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరిగింది.
రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి స్వామి వారి కార్యక్రమాలు భక్తులు లేకుండా.. సాధారణంగా నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 20న నిర్వహించిన పౌర్ణమి గరుడ సేవలో మాత్రం శ్రీవారిని అంతర వీధుల నుంచి బయటకు తీసుకొచ్చి ఊరేగించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది
Ganga Pushkaralu 2023: హరిద్వార్ లో బ్రహ్మకుండ్ ఘాట్ వద్ద గంగాపుష్కరాల సందడి
Sri Rama Pattabhishekam: భద్రాద్రి రామయ్య పుష్కర మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం
Tirumala : తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు, హనుమంతునిపై వేంకటాద్రి రాముడు
Bhadrachalam Sri Rama Navami 2023: భద్రాద్రిలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం చూసేందుకు రెండు కళ్లు చాలవు
Tirumala : తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ