అన్వేషించండి

Siddaramaiah : సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !

Karnataka : కర్ణాటక సీఎం సిద్దరామయ్యను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ముడా భూముల కేసులో ఈడీ కేసు కేసు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది

Trouble mounts for Siddaramaiah as ED likely to probe Karnataka CM in MUDA land scam : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీకి సంబంధిచిన భూుల విషయంలో సిద్ధరామయ్య భార్యకు అదనంగా ప్రయోజనం కల్పించారన్న అంశంపై ఇప్పటికే లోకాయుక్త విచారణకు గవర్నర్ అనుమతించారు. దాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో లోకాయుక్త పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఏ వన్ గా చేర్చారు.                                                                       

సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన సిద్దరామయ్య         

అయితే ఈ కేసులో ఎక్కడ సీబీఐ వస్తుందోనని ఆందోళన పడుతున్న సిద్ధరామయ్య.. కర్ణాటకలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తూ నిర్ణయం  తీసుకున్నారు. అయితే ఈడీకి ఎలాంటి జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకు ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి విచారణ చేయవచ్చు. ఇప్పుడు ముడా భూముల కేసులో ఈడీ విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 

ముడా భూములను అక్రమంగాపొందారని ఆరోపణలు 

మైసూర్ నగరాభివృద్ధి కోసం  ముఖ్యమంత్రి భార్య పార్వతి నుంచి భూమి సేకరించింది ముడా అధికారగణం.  ఆమె భూమి కోల్పోయిన  గ్రామంలో  కాకుండా మైసూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను కేటాయించడం  అసలు వివాదానికి కేంద్రంగామారింది.  దీనిపై ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కి పిటిషన్ సమర్పించారు. దీని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపడంతో  రాజకీయ కలకలం ప్రారంభమయింది.  గవర్నర్ ఉత్తర్వులు చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహాతో సహా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని సిద్ధరామయ్య  హైకోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది.          

న్యాయపోరాటం చేస్తానంటున్న  సిద్దరామయ్య                       

ముడా స్కామ్​లో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు  న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటానని సిద్ధరామయ్య ప్రకటించారు. సీబీఐ రాకుండా ఆపగలిగారు కానీ.. ఈడీ రాకుండా చేయడం ఆయన వల్ల కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది .ఇప్పుడు సీఎంపై ఈడీ కేసు నమోదయితే.. ఇంకా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.                           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Lenin Movie : 'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Embed widget