అన్వేషించండి

Rahul Pocso: రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలంటున్న బీజేపీ.. అసలేం జరిగిందంటే..

అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలు అందరికీ తెలిసేలా ట్వీట్ చేసిన రాహుల్ గాంధీపై పోక్సో చోట్టం కింద కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం రాహుల్ గాంధీ  ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయడమే. ఢిల్లీ శివారులో ఓ బాలిక ను దుండగులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలియకుండా  దహససంస్కారాలు చేశారు. ఈ అంశం సంచలనం సృష్టించడంతో   ఆ బాలిక కుటుంబసభ్యుల్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  డాటర్ ఆఫ్ దళిత్.. డాటర్ ఆఫ్ ఇండియాకు న్యాయం జరగాలసి ఇందులో రెండో అభిప్రాయం లేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడమని ప్రకటించారు. 

రాహుల్ గాంధీ చేసిన ఆ ట్వీట్‌లో బాలిక ఫోటో కనిపించడంతో... బీజేపీ విమర్శలు ప్రారంభించింది. బాధితురాలైన బాలిక వ్యక్తిగత వివరాలను బయట పెడితే పోక్సో చట్టం (POCSO Act)లోని సెక్షన్ 23 కిందనేరమని తక్షణం రాహుల్  గాంధీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని... బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు.  వీఐపీలకు అయినా చట్టం వర్తిస్తుందన్నారు.  దళిత బాలికపై అఘాయిత్యం జరిగితే దాన్ని రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాసేపటికే..,  జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.  నోటీసులు జారీ చేసింది. 

అయితే ఈ నోటీసులు జారీ చేసింది రాహుల్ గాంధీకి కాదు. ట్విట్టర్‌కు.  ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ నేర పూరితమైన ట్వీట్‌ను పెట్టారని.. ఆయన పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్‌కు కేంద్రం ఇటీవల మధ్యవర్తి  హోదా తొలగించడంతో ట్విట్టర్‌లో పెట్టిన ట్వీట్లన్నింటికీ  ఆ సంస్థే బాధ్యత వహించాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ విషయంలోనూ ఆ సంస్థకే ఎన్‌డబ్యూసీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీలోకేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. పోలీసులు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటారు.  అందులో గతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు అందరూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  

అయితే మహిళలకు..  బాలికలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వారిపై అఘాయిత్యాలు జరిగేత బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తే చాలని అనుకుంటోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. రాహుల్ గాంధీపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తూంటంపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోంది.  మరో వైపు బాలికపై దారుణానికి పాల్పడ్డారని నలుగుర్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

No bail for Mithan Reddy: లిక్కర్ కేసులో నిందితులందరికీ షాక్ - మిథున్ రెడ్డి సహా అందరి బెయిల్ పిటిషన్స్ డిస్మిస్
లిక్కర్ కేసులో నిందితులందరికీ షాక్ - మిథున్ రెడ్డి సహా అందరి బెయిల్ పిటిషన్స్ డిస్మిస్
Telangana Exgratia: రామంతాపూర్ ఘటన- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
రామంతాపూర్ ఘటన- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
Kakani Govardhan Reddy bail: అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ - అన్ని కేసుల్లోనూ రిలీఫ్ - ఇక విడుదలే
అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ - అన్ని కేసుల్లోనూ రిలీఫ్ - ఇక విడుదలే
Post Office Aditya Birla Insurance: ఉచిత బస్సు ప్రయాణం డబ్బుతో ₹15 లక్షల బీమా! పోస్టల్ శాఖ అదిరిపోయే ఆఫర్, వెంటనే చూడండి!
ఉచిత బస్సు ప్రయాణం డబ్బుతో ₹15 లక్షల బీమా! పోస్టల్ శాఖ అదిరిపోయే ఆఫర్, వెంటనే చూడండి!
Advertisement

వీడియోలు

Asia Cup 2025 Surya Kumar Yadav | కెప్టెన్ గా రాణిస్తున్నా..ఆటగాడిగా ఫెయిల్ అవుతున్న SKY | ABP Desam
Asia Cup 2025 Team India Selection | ఆసియా కప్ భారత జట్టులో ఊహించని మార్పులు.? | ABP Desam
Pakistan Man Illegal Affair in Hyderabad | హైదరాబాద్ లో లవ్ జిహాద్ కేసు | ABP Desam
Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
Tollywood Workers Strike | ఆ ఒక్క మెసేజ్ తో సమ్మె విరమించడానికి మేం సిద్దంగా ఉన్నాం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
No bail for Mithan Reddy: లిక్కర్ కేసులో నిందితులందరికీ షాక్ - మిథున్ రెడ్డి సహా అందరి బెయిల్ పిటిషన్స్ డిస్మిస్
లిక్కర్ కేసులో నిందితులందరికీ షాక్ - మిథున్ రెడ్డి సహా అందరి బెయిల్ పిటిషన్స్ డిస్మిస్
Telangana Exgratia: రామంతాపూర్ ఘటన- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
రామంతాపూర్ ఘటన- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
Kakani Govardhan Reddy bail: అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ - అన్ని కేసుల్లోనూ రిలీఫ్ - ఇక విడుదలే
అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ - అన్ని కేసుల్లోనూ రిలీఫ్ - ఇక విడుదలే
Post Office Aditya Birla Insurance: ఉచిత బస్సు ప్రయాణం డబ్బుతో ₹15 లక్షల బీమా! పోస్టల్ శాఖ అదిరిపోయే ఆఫర్, వెంటనే చూడండి!
ఉచిత బస్సు ప్రయాణం డబ్బుతో ₹15 లక్షల బీమా! పోస్టల్ శాఖ అదిరిపోయే ఆఫర్, వెంటనే చూడండి!
Kota Srinivasa Rao Wife: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం - ఆయన భార్య కన్నుమూత
కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం - ఆయన భార్య కన్నుమూత
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు, జలదిగ్భంధంలో గిరిజన గ్రామాలు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు, జలదిగ్భంధంలో గిరిజన గ్రామాలు
Bihar elections 2025: సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన ఎన్నికల సంఘం - తొలగించిన 65 లక్షల ఓట్ల జాబితా ప్రకటన - ఇక నిరూపించాల్సింది కాంగ్రెస్సే !
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన ఎన్నికల సంఘం - తొలగించిన 65 లక్షల ఓట్ల జాబితా ప్రకటన - ఇక నిరూపించాల్సింది కాంగ్రెస్సే !
Kia First Electric Taxi: ట్రావెల్స్‌ కోసం కియా మొదటి ఎలక్ట్రిక్‌ టాక్సీ - సూపర్‌ లాంగ్‌ రేంజ్‌, ఆధునిక టెక్నాలజీ
లాంగ్ రేంజ్ & మోడ్రన్‌ టెక్నాలజీతో కియా ఎలక్ట్రిక్ టాక్సీ
Embed widget