By: ABP Desam | Updated at : 05 Aug 2022 10:56 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Rahul Gandhi PC Highlights: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దిల్లీలో శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ.
Question all you want. There is absolutely nothing there, everybody knows it. My job is to resist the idea of the RSS and I am going to do it. The more I do it, the more I will be attacked, the harder I will be attacked. I am happy, attack me: Congress MP Rahul Gandhi pic.twitter.com/ikhTcfFwEy
— ANI (@ANI) August 5, 2022
Breaking News Live Telugu Updates: ముగిసిన జాతీయ గీతాలాపన, అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేత
FIFA Suspends AIFF: బిగ్ షాక్ - భారత ఫుట్బాల్ ఫెడరేషన్ను సస్పెండ్ చేసిన ఫిఫా
BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్లో బీజేపీ వ్యూహం ఫలించేనా?
Hyderabad Traffic: హైదరాబాద్లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు పూర్తి వివరాలు ఇవీ
Independence Day 2022: ‘హర్ ఘర్ తిరంగ’ వెబ్సైట్లో 5 కోట్ల సెల్ఫీలు!
Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం
Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా
Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!
Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్