అన్వేషించండి

India Myanmar Border: మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం, ఆ అనుమతి రద్దు

India Myanmar Border: మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

India Myanmar Border Issue: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. మయన్మార్, భారత్ మధ్య ఉన్న Free Movement Regime ని సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం...భారత్ నుంచి మయన్మార్‌కి కానీ...మయన్మార్‌ నుంచి భారత్‌ కానీ 16 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే వచ్చేందుకు అనుమతి ఉంది. వీసా లేకుండానే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. ఇప్పుడా అనుమతిని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దుల్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అమిత్‌ షా స్పష్టం చేశారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకున్నట్టు తెలిపారు. X వేదికగా ఈ విషయం వెల్లడించారు. 

"మన దేశ సరిహద్దుల్ని కాపాడుకోవాలన్న ప్రధాని మోదీ లక్ష్యం మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మయన్మార్ మధ్య ఉన్న Free Movement Regimeని సస్పెండ్ చేస్తున్నాం. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అనుమతి రద్దుపై ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. హోంశాఖ తక్షణమే ఈ ఆంక్షల్ని అమలు చేయాలని వెల్లడించింది"

- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి 

 

ఇప్పటికే అమిత్ షా ఓ ప్రకటన చేశారు. భారత్‌, మయన్మార్‌ల సరిహద్దులోని 1,643 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

"భారత్ మయన్మార్ మధ్య సరిహద్దు వెంబడి పూర్తిగా కంచెను నిర్మిస్తాం. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల కంచె నిర్మించాం. హైబ్రిడ్‌ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి"

- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget