అన్వేషించండి

జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పులు- ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి

జైపూర్-ముంబై ప్యాసింజర్ రైలులో బుల్లెట్ పేలింది. ఈ కాల్పుల్లో నలుగురికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ అని తెలుస్తోంది.

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు గాయపడగా.. మృతుల్లో ముగ్గురు, ఓ ఏఎస్సై, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు.

ఈ రోజు (జులై 31) ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పాల్ఘర్- ముంబై మధ్య దహిసర్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన పోలీసు కానిస్టేబుల్ మీరా రోడ్డు సమీపంలో పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు.

కాల్పుల అనంతరం రైలు నుంచి దూకిన సైనికుడు
పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత కదులుతున్న జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఓ ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. ఆ తర్వాత దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకాడు. నిందితుడైన కానిస్టేబుల్ ను తుపాకీతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రైల్వే సురక్ష కల్యాణ నిధి కింద రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దహన సంస్కారాల ఖర్చులకు రూ.20 వేలు అందించనున్నారు. ఈ కాల్పులపై వెస్టర్న్ రైల్వే అధికారులు స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 

"ముంబయి జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఓ RPF పోలీస్ తన తోటి పోలీసులపై కాల్పులు జరిపాడు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తన వద్ద అధికారికంగా ఉన్న తుపాకీతో కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేశాం. ఎందుకు కాల్పులు జరిపాడన్నది ఇప్పటి వరకూ తెలియలేదు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నాం"

- వెస్టర్న్ రైల్వే అధికారి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Manchu Lakshmi: మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Manchu Lakshmi: మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Viral News: నా పొలంలో మొలకలు వచ్చాయి, 10 రోజుల్లో గ్రోత్ చూశారా.. సోషల్ మీడియాను షేక్ చేసిన పోస్ట్
నా పొలంలో మొలకలు వచ్చాయి, 10 రోజుల్లో గ్రోత్ చూశారా.. సోషల్ మీడియాను షేక్ చేసిన పోస్ట్
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
Embed widget