అన్వేషించండి

400 kg special key: అయోధ్యకు చేరుకున్న 400 కేజీల భారీ తాళం

Ayodhya Ram Mandir: దేశం మొత్తం రాముని నామస్మరణతో మారుమోగిపోతోంది. ప్రాణప్రతిష్ఠ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి.

Ram Mandir Inauguration: చరిత్రాత్మక ఘట్టానికి మరొకొన్ని గంటలే ఉన్నాయి. అందరి అడుగులు అయోధ్యలోని రామమందిరంవైపు వడివడిగా పడుతున్నాయి. ఒక్క అయోధ్య మాత్రమే కాదు.. దేశం మొత్తం రాముని నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు రాములోరి గుడి తలుపుకు తాళం వచ్చేసింది. తాళం అంటే సాదాసీద తాళం కాదు.. 400 కేజీల తాళం. అదికూడా ఒక కళాకారుడు చేత్తో తయారు చేశాడు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్యపురికి చేరుకుంది. 

చేతితో తయారు చేసిన అతిపెద్ద తాళం.. 

రాములోరి గుడికి తయారు చేసిన తాళం ఏకంగా 400 కేజీలు. దీన్ని అయోధ్యలోని రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ తయారు చేశారు. సత్యప్రకాశ్‌ శర్మ చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. శ్రీరాముడికి ఆయన పరమ భక్తుడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అయోధ్య రాముడి గుడికి ప్రత్యేకంగా ఈ తాళాన్ని తయారు చేశారు. కాగా.. సత్యప్రకాశ్‌ భార్య రుక్మిణి కూడా తాళం తయారీలో సాయం చేశారు. ఇక వాళ్ల కుటుంబం కొన్ని తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతోంది.  

10 అడుగుల ఎత్తు.. 

ఇక ఈ తాళం ప్రత్యేకతలు చూస్తే.. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో దీన్ని రూపొందించారు. ఇక దీని పొడవు నాలుగు అడుగులు. ఈ తాళం తయారు చేసేందుకు 2లక్షలు ఖర్చు అయినట్లు సత్యప్రకాశ్‌ గతంలో చెప్పారు. ఇక దీన్ని గతంలో అలీఘడ్‌లోని ఎగ్జిబిషన్‌లో కూడా ఉంచారు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్య చేరుకుంది. 

 

1256 కిలోల ప్రత్యేక లడ్డు

ఇక అంతేకాకుండా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు ప్రత్యేకంగా.. 1256 కేజీల లడ్డును కానుకగా ఇచ్చాడు ఒక భక్తుడు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 1256 రోజులు పూర్తైన సందర్భంగా 1256 కేజీల ప్రత్యేక లడ్డును అయోధ్యకు చేర్చారు.    

 

అయోధ్యలో నిర్మితమైన రామమందిరానికి దేశం నలుమూలల నుంచి అనేక వస్తువులు వచ్చాయి. రామమందిరానికి సంబంధించిన తలుపులు హైదరాబాద్‌కి చెందిన వారే తయారు చేయగా.. రాములోరికి బంగారు పాదాలు కూడా మన హైదరాబాద్‌ నుంచే వెళ్లాయి. ఇక దేశంలోని నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠాపనను దేశంలోని ప్రజలంతా తమ ఇంట్లో ప్రత్యేక పండుగులాగా జరుపుకుంటున్నారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయోధ్యలో ఆరోజు భక్తుల తాకిడీ, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఎవ్వరినీ రావొద్దని రామ్‌తీర్థ బోర్డు ప్రకటిచింది. ఈ నేపథ్యంలోనే వెళ్లలేని వాళ్లకోసం PVR INOX అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రదర్శించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 160 స్క్రీన్‌లలో లైవ్‌ టెలికాస్ట్ చేయనుంది.జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్‌డే సెలవు ప్రకటించింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. కొన్ని చోట్ల డ్రై డే పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 22న హాఫ్‌ డే సెలవు ప్రకటించాయి.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget