అన్వేషించండి

EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

ముందుగా అనుకున్నట్లుగానే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తర్​ప్రదేశ్​లోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు యథాతథంగానే నిర్వహించాలనే తమకు సూచించాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు.

EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

ఆ రాష్ట్రంలో మూడురోజుల పర్యటన ముగిసిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ముందుగా నిర్ణయించిన సమయానికే ఎన్నికలు జరపాలని కోరినట్లు వెల్లడించారు.

స్పీచ్ హైలైట్స్..

  1. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
  2. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సిబ్బందినే పోలింగ్ బూత్​లలో వినియోగించనున్నారు.
  3. తుది ఓటరు జాబితా జనవరి 5న విడుదల అవుతుంది.
  4. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, కొవిడ్ బాధితులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  5. ఓటు వేయడానికి రాలేని వారి ఇంటి వద్దకు అధికారులు వెళ్లనున్నారు.
  6. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాలు ఏర్పాటు.
  7. పారదర్శకత కోసం లక్ష పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ లైవ్ టెలికాస్ట్.
  8. కొవిడ్ పరిస్థితుల కారణంగా 2022లో జరగనున్న అన్ని రాష్ట్రాల ఎన్నికలకు ఒక గంట పాటు పోలింగ్ సమయం పెంపు.
  9. ఎన్నికలకు ముందే అర్హత ఉన్న వారందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేలా చూడాలని ఆరోగ్య కార్యదర్శిని కోరిన ఈసీ. 50 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అభ్యర్థన.
  10. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ జోరు పెంచాలని కోరిన ఈసీ.
  11. 800 పోలింగ్ కేంద్రాల్లో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు.
  12. ప్యాన్ కార్డ్, మన్‌రేగా కార్డ్, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ వంటి 7 డాక్యుమెంట్లను గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నారు.

Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త! పడిపోయిన బంగారం ధర.. వెండి స్థిరంగా.. నేటి రేట్లు ఇవీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget