అన్వేషించండి

Fact Check: నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ - ఈ ప్రచారంలో నిజం ఎంత?

Nobel Peace Prize: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోబెల్ శాంతిబహుమతి రేసులో ముందు ఉన్నాని ఓ నోబెల్ ఉన్నతాధికారికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ఫేక్.

Prime Minister Modi Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ కిందా మీదా పడుతున్నారు. తననే నామినేట్ చేయాలని దేశాలను బెదిరిస్తున్నారు. భారత్ పైనా ఆయన అక్కసు.. .నామినేట్ చేయనందుకేనని అంటున్నారు. అయితే కొంత మంది ట్రంప్ కాదని..మోడీనే నోబెల్ ప్రైజ్ రేసులో ముందున్నారని ప్రచారం చేస్తున్నారు.  

నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నోబెల్ శాంతి బహుమతికి "ప్రధాన అభ్యర్థి" అని పేర్కొన్నారని వీడియో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా X (పూర్వం ట్విట్టర్), ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియో క్లిప్ విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో అస్లే టోజే ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నట్లు కనిపిస్తుంది. వార్తా సంస్థలు , సోషల్ మీడియా యూజర్లు దీనిని "మోదీ నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన అభ్యర్థి" అని ప్రచారం చేస్తున్నారు. ఈ క్లిప్ 2023 మార్చి 16న భారత్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూకు చెందినది, అప్పుడు టోజే భారత్‌ను సందర్శించారు. మోదీని అభినందించారు కానీ  మోదీని "నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన అభ్యర్థి" అని చెప్పలేదు. 

2023 మార్చి నుంచి తరచూ వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల మళ్లీ వైరల్ అయింది.   ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని  అస్లే టోజే స్వయంగా  "ఫేక్ న్యూస్" అని తోసిపుచ్చారు. 

 
నోబెల్ శాంతి బహుమతి నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయిస్తారు. నామినేషన్లు రహస్యంగా ఉంచుతారు. కమిటీ సభ్యులు ఎవరూ అభ్యర్థులు లేదా షార్ట్‌లిస్ట్ గురించి పబ్లిక్‌గా మాట్లాడరు. ఎవరైనా  నామినేట్ చేయవచ్చు, కానీ అది అవార్డు గెలుచుకునే అర్హతను హామీ ఇవ్వదు.

అస్లే టోజే, కమిటీ డిప్యూటీ లీడర్‌గా, ఈ నియమాలకు కట్టుబడి ఉండాలి. అతను మోదీని ప్రశంసించినప్పటికీ, అభ్యర్థిత్వం గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.  కొన్ని పోస్టులు మోదీని "నామినేట్ చేయబడ్డారు" అని చెబుతున్నాయి, కానీ నామినేషన్లు రహస్యం కాబట్టి, ఇది ఊహాగానాలు మాత్రమే. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Embed widget