అన్వేషించండి

Renu Desai Instagram: అందుకే ఆ రోజు ఆద్య ఢిల్లీ వెళ్లలేదు, వాళ్ల నాన్న వల్ల కోరిక తీరింది: రేణు దేశాయ్

Renu Desai: రేణుదేశాయ్.. త‌న లైఫ్ లో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అకీరా, ఆద్య ప్ర‌ధాని మోడీని క‌లిసిన ఫొటోల‌ను పోస్ట్ చేశారు. త‌న ఆనందాన్ని అంద‌రితో షేర్ చేసుకున్నారు

Renu Desai Shared Aadhya With Prime Minister Photos: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాన్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు 4.0 కేబినెట్ లో ఆయ‌న మంత్రిగా కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు నుంచి రేణుదేశాయ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ కొడుకు అకీరా నంద‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనే ఉంటున్నాడు. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు రేణుదేశాయ్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు నుంచి ఆమె ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్, త‌న కొడుకు, కూతురి గురించి విష‌యాల‌ను షేర్ చేస్తూ ఉన్నారు. భారీ విజ‌యం త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు అకీరా మోడీని క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. అప్పుడు ఆద్య వాళ్ల‌తో లేదు. దానికి రీజ‌న్ చెప్తూ ఇప్పుడు ఆద్య ప్ర‌ధాని మోడీని క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేశారు రేణు. 

చాలా ఆనందంగా ఉంది.. 

ఆద్య‌, అకీరా మెగా ఫ్యామిలీతో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌ర‌య్యారు. దానికి సంబంధించిన వీడియో కూడా రేణు దేశాయ్ ఇన్ స్టా స్టోరీలో పెట్టారు. అకీరా, ఆద్య ఇద్ద‌రు ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపించారు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్.. వాళ్లిద్ద‌రు ప్ర‌ధాని మోడీని క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేశారు. అకీరా నంద‌న్ ఆద్య‌ను ప్ర‌ధానికి ప‌రిచ‌యం చేస్తూ క‌నిపించాడు ఆ ఫొటోలో. దీంతో త‌న‌కు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. 

నాన్న ద్వారా కోరిక తీరింది.. 

"అకీరా వాళ్ల నాన్న‌తో క‌లిసి ప్ర‌ధాని మోడీని క‌లిసిన‌ప్పుడు ఆద్య వెళ్ల‌లేక‌పోయింది. ఆ రోజే స్కూల్ ఓపెన్ అవ్వడం వల్ల సాధ్యం కాలేదు. కానీ, ప్ర‌ధానిని క‌ల‌వాలి అనే త‌న కోరిక మాత్రం తీరింది. నిన్న వాళ్ల నాన్న ఫంక్ష‌న్ లో అకీరా ప్ర‌ధాని మోడీకి ఆద్య‌ను ప‌రిచ‌యం చేశాడు. నేను బీజేపీకి చాలా పెద్ద ఫ్యాన్. కనీసం నా పిల్ల‌లు ఇద్ద‌రు క‌లిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ల నాన్న కష్టం వ‌ల్ల నా పిల్ల‌లు ఇద్ద‌రు బీజేపీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గారిని క‌లిశారు" అని ఫొటోలు పోస్ట్ చేశారు రేణుదేశాయ్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

నాన్న‌తోనే అకిరా..

పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఘ‌న విజ‌యం సాధించిన రోజు నుంచి అకీరా త‌న తండ్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంటే ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ధాని మోడీని క‌లిశారు. ఆ త‌ర్వాత ఢిల్లీ నుంచి చిరంజీవి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ వెంటే ఉన్నాడు అకీరా. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజు కూడా త‌న చెల్లితో, మెగా ఫ్యామిలీతో క‌లిసి వేడుక‌ల్లో పాల్గొన్నాడు. పంచ క‌ట్టుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అకీరా, ఆద్య ఇద్ద‌రు రెడీ అయ్యి రేణు దేశాయ్ కి వీడియో కాల్ చేయ‌గా.. ఆ వీడియోను పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ఈసంద‌ర్భంగా పవన్ కళ్యాణ్‌కు కూడా విషెస్ తెలిపారు ఆమె. "ఏపీ రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయాలి అనుకుంటున్న ప‌వ‌న్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని విష్ చేశారు రేణు.

Also Read: రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం - మరి పవన్ కళ్యాణ్? అందుకే అలా చేసిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget