అన్వేషించండి

Pa Ranjith: దాని వెనుక రాజకీయం ఏమిటో? రజినీకాంత్ అయోధ్య సందర్శనపై ప్రముఖ దర్శకుడు షాకింగ్ కామెంట్స్

Pa Ranjith on Ayodhya: ఒకవైపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగగా.. మరోవైపు తమిళనాడు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. తాజాగా తమిళ దర్శకుడు కూడా దీనిని ఖండిస్తూ వ్యాఖ్యలు చేశాడు.

Pa Ranjith Comments on Ayodhya: అయెధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుడు, సామాన్య ప్రజలు.. ఈ వేడుకకు హాజరయ్యాయి. రాముడిని చూసి పరవశించిపోయారు. కానీ ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. కొందరు ప్రజలు.. అయోధ్య అనేది రాజకీయ అవసరాల కోసం, లాభాల కోసం ఉపయోగించుకుంటున్న అంశం అంటూ ఈ వేడుకను ఖండించారు కూడా. ముఖ్యంగా ఈ విమర్శలు ఎక్కువగా తమిళనాడు నుండే వచ్చాయి. తాజాగా ఒక దర్శకుడు కూడా అయోధ్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఉగ్రవాదులు అని ముద్రవేస్తారు..

కమర్షియల్ సినిమాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్. ఇక తమిళనాడు మొత్తం దాదాపుగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఖండిస్తుండగా.. రంజిత్ కూడా వారిలో ఒకడయ్యాడు. రంజిత్.. ప్రస్తుతం దర్శకత్వంలో బిజీగా ఉండగానే.. సొంతంగా ఒక ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. అదే ‘బ్లూ స్టార్’. ఇక ఈ ప్రొడక్షన్‌కు సంబంధించిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో అయోధ్యపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశాడు రంజిత్. ‘‘ఒకవేళ ఈరోజు మనం ఇంట్లో దీపాలు వెలిగించకపోతే మనం ఉగ్రవాదులం అనిపించే స్థాయికి వచ్చేశాం. ఇండియా భవిష్యత్తు చాలా డేంజర్‌లో ఉంది. వచ్చే 5, 10 ఏళ్లలో ఇండియా ఏమయిపోతుందో అని ఆందోళన చెందే స్థితికి వచ్చాం’’ అంటూ ఇండియా భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు రంజిత్.

ఇండియాను కాపాడాలి..

‘‘మన మనసులో, మెదడులో నాటుకుపోయిన కమ్యూనల్ భావాలను తొలగించడానికి ఆయన ఆర్ట్‌ను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తు నుండి ఇండియాను కాపాడడానికి మనమందరం కచ్చితంగా కృషిచేయాలి. దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా ఇదే చేస్తారని నమ్ముతున్నారు’’ అంటూ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు రంజిత్. అయోధ్య అనేది వెనుకబడిన రాజకీయ వ్యూహాల్లో ఒకటి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక తమిళనాడులో చాలావరకు ప్రజలు అయోధ్యను ఖండిస్తున్నా.. కొందరు కోలీవుడ్ స్టార్లు మాత్రం ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అందులో రజినీకాంత్ కూడా ఒకరు. ఇక రజినీకాంత్ ఈ వేడుకకు హాజరవ్వడంపై కూడా రంజిత్ స్పందించాడు.

రాజకీయం ఏంటో ప్రశ్నించాలి..

‘‘రామ మందిరానికి వెళ్లాలి అనుకోవడం ఆయన ఛాయిస్. కానీ ఇది 500 ఏళ్ల సమస్యకు ముగింపు అని ఆయన అన్నారు. దాని వెనుక రాజకీయం ఏంటో మనం ప్రశ్నించాలి. ఆయన చెప్పింది కరెక్టా కాదా అనే దానిగురించి కాకుండా ఆ వ్యాఖ్యలను నేను విమర్శిస్తున్నాను’’ అంటూ రజినీకాంత్.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ దానికి తాను సమ్మతించనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు రంజిత్. ప్రస్తుతం రంజిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో అయోధ్య చిచ్చు రగులుతున్న సమయంలో ఒక సెలబ్రిటీ అందరి ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఆ సమస్య మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి రజినీకాంత్‌తో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది.

Also Read: హిందీ బాక్సాఫీస్‌పై ‘హనుమాన్’ దండయాత్ర - కానీ త్వరలోనే బ్రేకులు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget