అన్వేషించండి

Madhavan: బ్రిక్స్టన్ క్రోమ్‌వెల్ 1200 బైక్‌ కొన్న మొదటి భారతీయుడిగా మాధవన్... ఆ బైక్ ధర ఎంతో తెలుసా?

Brixton Cromwell 1200 price in India: బ్రిక్స్టన్ క్రోమ్‌వెల్ 1200 బైక్‌ కొన్న మొదటి భారతీయుడిగా మాధవన్ చరిత్ర సృష్టించారు. ఆ బైక్ ధర ఎంతో తెలుసా ?

సెలబ్రిటీలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారన్న విషయం తెలిసిందే. అలాగే వాళ్లకు ప్రత్యేకమైన అభిరుచులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కాస్ట్లీయస్ట్ బైక్ లు, కార్లు అంటే ఇష్టపడే సెలబ్రిటీ ఉండడు. కొత్తగా వచ్చే కార్, బైక్ మోడల్స్ పై స్టార్స్ కన్ను ఉంటుంది. పైగా లిమిటెడ్ వెర్షన్ కార్లు, బైకులు కొని, తమ గ్యారేజీలో కొలువుదీరేలా చూసుకుంటుంటారు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ మాధవన్ బ్రిక్స్టన్ క్రోమ్వెల్ 1200 బైక్ ను కొన్న మొట్టమొదటి ఇండియన్ గా చరిత్రను సృష్టించారు. 

మాధవన్ చేతిలో బ్రిస్టన్ క్రోమ్ వెల్ బైక్ 
కోలీవుడ్ స్టార్ మాధవన్ ఇప్పటికీ 58కి పైగా సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న మాధవన్ ఎక్కువగా సినిమాలతోనే వార్తల్లో నిలుస్తారు. తాజాగా సినిమాలతో కాకుండా బ్రిక్స్టన్ క్రోమ్ వెల్ బైక్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ బైక్ బ్రాండ్ ఇండియాలో తమ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ బ్రాండ్ కు చెందిన ఫస్ట్ బైక్ డెలివరీ మాధవన్ కు చేరడంతో, దాన్ని సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇండియన్ గా మాధవన్ నిలవడం విశేషం. అలాగే మాధవన్ ఈ సందర్భంగా బైక్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. 

మాధవన్ మాట్లాడుతూ "ఈ బైక్ నా పర్సనాలిటీకి తగ్గట్టుగా, టైం లెస్ స్టైల్ తో ఉండడం సంతోషంగా ఉంది. ఈ బైక్ కొన్న ఫస్ట్ ఇండియన్ నేనే కావడం, అందులోనూ ప్రత్యేకమైన పెయింట్ స్కీం, బైక్ పై నా కొడుకు వేదాంత్ పేరు ఉండడం మరింత ఆనందాన్నిస్తోంది" అని అన్నారు. ఇక సదరు బైక్ బ్రాండ్ తమ అఫీషియల్ అనౌన్స్మెంట్లో మాధవన్ తమ ఫస్ట్ కస్టమర్ కావడం గర్వంగా ఉందని వెల్లడించింది. 

అత్యంత కాస్ట్లీ బైక్  

ఇక ఇప్పటికే ఇండియాలో పలు ఖరీదైన బైకులు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ బైక్ ధర ఏకంగా రూ.7,84,000 ఉంది. చూడడానికి రెట్రో స్టైల్ లాగా ఉన్న ఈ బైక్ లో నిస్సాన్ బ్రేక్స్, బోస్ ఏవీఎస్, కేవైబి అడ్జస్టబుల్ సస్పెన్షన్ సిస్టం వంటి సేఫ్టీ అండ్ సుపీరియర్ హ్యాండ్లింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 

Also Readమూడొందల కోట్ల సినిమా తర్వాత వెబ్ సిరీస్... ఐశ్వర్య రాజేష్ 'సుళుల్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?

కాగా మరోవైపు మాధవన్ గత ఏడాది 'షైతాన్' అనే హర్రర్ మూవీతో పేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా 'హిసాబ్ బరాబర్' అనే సిరీస్ లో ఆయన కనిపించారు. ఇందులో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముఖేష్, రష్మీ దేశాయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే మాధవన్ 'టెస్ట్' అనే అప్ కమింగ్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సిద్ధార్థ్ తో కలిసి నటిస్తున్నారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే రిలీజ్ కాబోతోంది. 

Also Read: నా ఆటోగ్రాఫ్ రీ‌ రిలీజ్... రవితేజ స్వీట్ మెమరీస్ థియేటర్లలోకి మళ్లీ వచ్చేది ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Oh Sukumari OTT : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget