అన్వేషించండి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

బిందు మాధవి.. నటరాజ్ మాస్టార్‌‌కు చేసిన శపథం నెరవేర్చుకుంది. ప్రేక్షకుల మద్దతుతోనే పంతం నెగ్గించుకుని తాను ఆడపులి అని నిరూపించుకుంది.

బిందు మాధవి.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ఇప్పటివరకు ‘బిగ్ బాస్’లో పాల్గొన్న ఎంతోమంది లేడి కంటెస్టెంట్లు పాల్గొన్నా.. టైటిల్‌ను గెలుచుకోలేకపోయారు. ఇప్పటివరకు వచ్చిన ‘బిగ్ బాస్’ ఐదు సీజన్లలో హరితేజ, శ్రీముఖి, గీతామాధురీ టైటిల్ వరకు వచ్చి.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. అయితే, కొత్తగా మొదలైన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సీజన్‌లో మాత్రం అంచనాలన్నీ తారుమారు చేసింది బిందు మాధవి. ఈ కొత్త సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అఖిల్ సార్ధక్‌ను దాటుకుని బిందు విజేతగా నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం నటరాజ్ మాస్టరే. 

నటరాజ్ మాస్టర్‌ తనకు తాను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా భావిస్తారు. ఆయన మీద ఎవరైనా ఆరోపణలు చేసినా, ఆయన్ని వేలెత్తి చూపినా తట్టుకోలేరు. దీంతో చాలామంది కంటెస్టులు అతడితో పెట్టుకోవడం ఎందుకులే అని వెనకడుగు వేసేవారు. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో నటరాజ్ మాస్టర్‌ను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆయన ఏ క్షణంలో ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. దీంతో అతడిని నామినేట్ చేసే సహసం చేయలేకపోయేవారు. కానీ, బిందు మాధవి  మాత్రం అలా కాదు. తాను అనుకున్నది ముఖంపైనే చెప్పేది. మాటకుమాట సమాధానం ఇస్తూ.. నటరాజ్ ఇగోను రెచ్చగొట్టేది. దీంతో నటరాజ్ మాస్టర్ కూడా రెచ్చిపోయేవారు. ఆమెను ఎమోషనల్‌గా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ, బిందు ఆయన మాటలను సీరియస్‌గా తీసుకొనేది కాదు. ఆమె స్థానంలో మరొకరు ఉంటే తప్పకుండా ఏడ్చేస్తారు. 

Also Read: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి - విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్

కానీ, బిందు మాత్రం అలా చేయలేదు. ధైర్యాన్ని ప్రదర్శించింది. ఒకానోక క్షణంలో ఆయనతో శపథం కూడా చేసింది. తాను విన్నరై చూపిస్తానని చెప్పింది. బిందును శూర్పణక అని, ‘‘ప్రేక్షకులు నీ ముక్కు కోస్తారు’’ అంటూ.. నటరాజ్ కెమేరా వైపు తిరిగి బిందు ఇమేజ్‌ను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు బిందు మాటలతో సమాధానం ఇవ్వలేదు. తాను శూర్పణక కాదని, కాళీమాతనంటూ  మహిషాసుర మర్దినిలా నిలుచుని.. నటరాజ్‌కు తగిన జవాబు ఇచ్చింది. ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొంది. చివరికి, బిందు మాధవి నమ్మకం, ధైర్యమే గెలిచింది. ఈ నేపథ్యంలో అఖిల్ ఓడిపోయాడని చెప్పలేం. నటరాజ్ మాస్టార్‌కు తగిన సమాధానం చెప్పాలనే లక్ష్యంతో బిందు మాధవికి ఎక్కువ మంది ఓటేశారు. ఫలితంగా అఖిల్ విజయానికి గండిపడింది. బిందు విజయం తర్వాత.. ఆమె అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నటరాజ్ మాస్టార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి. 

Also Read: క్యాష్‌‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Jeevan Reddy: సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగుబాటు - రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగుబాటు - రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
AFG vs BAN: చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
Chandra Babu: పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
Telangana : రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Amitabh Bachchan Fun Moments With Prabhas:  ప్రభాస్‌ను ఆటపట్టించిన అమితాబ్Amitabh Bachchan Kamal Haasan About Makeup: అమితాబ్, కమల్ హాసన్ మేకప్ కష్టాలు |Afg vs Ban vs Aus Semis Chances | T20 World Cup 2024 లో గ్రూప్ A సెమీస్ ఛాన్స్ వీళ్లకే | ABP DesamNita Ambani Eating Chat Masala in Varanasi | వారణాసి పర్యటనలో షాపింగ్ చేసి సరదాగా గడిపిన నీతా అంబానీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Jeevan Reddy: సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగుబాటు - రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగుబాటు - రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
AFG vs BAN: చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌, తొలిసారి టీ 20 ప్రపంచ కప్ సెమీస్‌కు
Chandra Babu: పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
పార్టీ నాయకులకు మిషన్ 2029 అప్పగించిన చంద్రబాబు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి హామీ, అలాంటి వారికి నో ఎంట్రీ
Telangana : రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
రైతు భరోసాపై బిగ్‌ అప్‌డేట్‌- నేడు కీలక సమావేశం -మాట్లాడకుంటే నష్టపోయేదీ మీరే
Kalki 2898 AD: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
Weather Latest Update: ఏపీలో ఈదురుగాలులు, తెలంగాణలో వర్షాలు - ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
ఏపీలో ఈదురుగాలులు, తెలంగాణలో వర్షాలు - ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
Telangana : కాంగ్రెస్‌లో జగిత్యాల చిచ్చు- అభిమానులను గాంధీభవన్‌కు రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు
కాంగ్రెస్‌లో జగిత్యాల చిచ్చు- అభిమానులను గాంధీభవన్‌కు రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు
T20 World Cup 2024: ఘనంగా తిరిగిచ్చేసిన టీమిండియా, సగర్వంగా సెమీఫైనల్లోకి రోహిత్ సేన
ఘనంగా తిరిగిచ్చేసిన టీమిండియా, సగర్వంగా సెమీఫైనల్లోకి రోహిత్ సేన
Embed widget